- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ ఎస్సి, ఎస్టి కమిషన్ సభ్యులు సుంకపాక దేవయ్య కన్నుమూశారు. దేవయ్య మృతిపట్ల మంత్రి కొప్పుల ఈశ్వర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేవయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎస్సి, ఎస్టి కమిషన్ సభ్యుడిగా దేవయ్య చేసిన సేవలు అమూల్యమైనవని ప్రశంసించారు.
- Advertisement -