Home Search
ఇండియా - search results
If you're not happy with the results, please do another search
హర్షదాకు స్వర్ణం
హెరాక్లియాన్(గ్రీస్): ప్రపంచ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్చాంపియన్షిప్లో భారత యువ సంచలనం హర్షదా గరూడ్ స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించింది. జూనియర్ వరల్డ్ వెయిట్లిఫ్టింగ్ పోటీల్లో పసిడి పతకం సాధించిన తొలి భారత క్రీడాకారిణి...
ఐఎఫ్సిఐకి రూ.22 కోట్లు టోకరా… మెహుల్ చోక్సీపై సిబిఐ కొత్త కేసు
న్యూఢిల్లీ : పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీపై సోమవారం సిబిఐ కొత్త కేసు నమోదు చేసింది. 2014 నుంచి 2018 మధ్య కాలంలో ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా...
నటుడు మిథున్ చక్రవర్తి ఆరోగ్యానికి ఢోకాలేదు!
బెంగళూరు: మిథున్ చక్రవర్తి యొక్క చిత్రం ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. దీనిలో నటుడు ఆసుపత్రి బెడ్పై నిద్రిస్తున్నట్లు కనిపించారు. ఒక తాజా ఇంటర్వ్యూలో, మిథున్ కుమారుడు మహాక్షయ్ చక్రవర్తి, మిమోహ్ తన తండ్రి...
ఓయూ క్యాంపస్కు వెళ్లేందుకు రాహుల్ గాంధీకి అనుమతి నిరాకరణ
హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మే 6, 7 తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్న నేపథ్యంలో వరంగల్లో దాదాపు 5 లక్షల మంది మద్దతుదారులతో భారీ సమావేశానికి రాష్ట్ర శాఖ సిద్ధమవుతోంది. ప్రత్యేక...
దేశంలో ఉమ్మడి పౌరస్మృతి తేవాలి : అస్సాం సిఎం
న్యూఢిల్లీ : దేశంలో ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫార్మ్ సివిల్ కోడ్) తేవాల్సిన అవసరం ఉందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యానించారు. ఏ ఒక్క ముస్లిం మహిళ కూడా తన భర్తకు...
భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తే టెస్లా లాభపడుతుంది: నితిన్ గడ్కరీ
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ‘టెస్లా’ తమ ఎలక్ట్రిక్ వాహనాలను భారత్లో తయారు చేస్తే కంపెనీకి కూడా లాభాలు వస్తాయని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి...
బెర్లిన్ లో ప్రధాని మోడీకి ఘనస్వాగతం!
బెర్లిన్(జర్మనీ): ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ‘మూడు రోజుల, మూడు దేశాల’ యూరప్ పర్యటనలో భాగంగా సోమవారం బెర్లిన్ చేరుకున్నారు. జర్మనీతో పాటు, ఈ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి ప్రధాని...
అమెరికాలో కాల్పుల కలకలం.. 8మంది మృతి
షికాగో: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఆదివారం రాత్రి షికాగోలోని బ్రెటన్ పార్కు, సౌత్ ఇండియానా, నార్త్ కెడ్జి అవెన్యూ, హమ్ బోల్డ్ పార్కుల ప్రాంతాల్లో దుండగులు జరిపిన కాల్పుల్లో 8మంది...
రానా దగ్గుబాటి సమర్పకుడిగా తెలుుగలో రిలీజ్ అవుతోన్న ‘ఛార్లి 777’
అతడే శ్రీమన్నారాయణ చిత్రంతో పాన్ ఇండియా ప్రేక్షకుల హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకున్న కథానాయకుడు రక్షిత్ శెట్టి మరో విభిన్నమైన కథా చిత్రం ‘777 ఛార్లి’తో ఆడియెన్స్ను అలరించడానికి సిద్ధమవుతున్నారు. కన్నడ, తెలుగు, హిందీ,...
ఐరోపా అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది : ప్రధాని మోడీ
రేపు ప్రధాని యూరప్ పర్యటన
న్యూఢిల్లీ : ఐరోపా దేశాలు అనేక సవాళ్లతో సతమతమవుతున్న సమయంలో తాను డెన్మార్క్, జర్మనీ, ఫ్రాన్స్ పర్యటనకు వెళ్తున్నానని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. మే 2 నుంచి...
మొక్కలు నాటిన సినీనటి నందితా శ్వేత
మన తెలంగాణ/హైదరాబాద్ : తన పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్కులో సినీనటి నందితా శ్వేత శనివారం...
ఫారెక్స్ ఉల్లంఘన కింద షావోమి రూ. 5,551 కోట్ల డిపాజిట్లు జప్తు
న్యూఢిల్లీ: చైనాకు చెందిన మొబైల్ దిగ్గజ సంస్థ షావోమికి చెందిన బ్యాంకు ఖాతాల్లోని రూ. 5551.27 కోట్ల డిపాజిట్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడి) అధికారులు జప్తు చేశారు. ఈ విషయాన్ని ఈడి శనివారం వెల్లడించింది....
దేశాన్ని బాగుచేస్తాం
ఆ అవకాశం దేవుడు మనకిస్తాడు
కేంద్ర పాలకుల అసమర్థత వల్లే
దేశానికీ అధోగతి అనేక
సమస్యలు ఇంకా విలయ
తాండవం చేస్తున్నాయి
తెలంగాణలో మాదిరిగా కేంద్రంలో
పాలన జరిగి ఉంటే అనేక
రంగాల్లో అగ్రస్థానంలో...
చూడర బాబూ ఎపి సొగసు!
కరెంటు కట్లు.. చీకట్లు.. గుంతల రోడ్లు
ఎపిపై నా మిత్రులు ఆందోళన చెందారు తెలంగాణ గురించి నేను డబ్బా కొట్టుకోవడం లేదు: క్రెడాయ్ సభలో మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : పక్క రాష్ట్రంలో...
చదువు ఆరోగ్యానికి ప్రాధాన్యత
భారతీయ విద్యార్థులు తిరిగి రావచ్చు : చైనా
బీజింగ్ /న్యూఢిల్లీ : కరోనా తీవ్రస్థాయి దశలో స్వదేశానికి వెళ్లిన భారతీయ విద్యార్థులు తిరిగి చైనాకు మళ్లేందుకు వీలేర్పడింది. భారత్లో ఉండిపోవల్సిన విద్యార్థులు కొందరిని తిరిగి...
ఎపిలో కరెంట్, నీళ్లు లేవు ?
రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి...!
ఎపిలోని పరిస్థితులపై నా మిత్రులు ఆవేదన చెందారు
తాను చెప్పేది అతిశయోక్తి కాదు
తెలంగాణ గురించి తాను డబ్బా కొట్టుకోవడం లేదు
క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షోలో మంత్రి కెటిఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఎపి గురించి మంత్రి...
సాగు నీటి వివక్షపై పోరాడిన విద్యాసాగర్ రావు
వలస పాలకుల స్వార్థ పాలనలో సాగు నీటి రంగంలో జరిగిన అన్యాయాలు, ప్రాజెక్టుల్లో మోసం పై గణాంకాలతో తెలంగాణ జాతిని జాగృతం చేసిన గొప్ప వ్యక్తి విద్యాసాగర్ రావు. తెలంగాణకు నీటి విషయంలో...
అగస్టా వెస్ట్ల్యాండ్ కేసు: మాజీ రక్షణ కార్యదర్శి శశికాంత్ శర్మకు ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు
న్యూఢిల్లీ: ఈ నెల ప్రారంభంలో, అగస్టావెస్ట్ల్యాండ్ వివిఐపి ఛాపర్ ఆరోపిత కుంభకోణం కేసులో శశికాంత్ శర్మ , నలుగురు ఇండియా ఎయిర్ఫోర్స్ రిటైర్డ్ అధికారులపై ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. నిందితులందరినీ...
ఆర్టీసీ ఆసుపత్రిలో అత్యాధునిక వసతులు
రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్
మనతెలంగాణ/ హైదరాబాద్ : ఆర్టీసీ సిబ్బందికి మెరుగైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిలో అత్యాధునిక వసతులు కల్పిస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ...
ఆర్టీసీ ఆస్పత్రిలో అత్యాధునిక వసతులు
క్లిష్ట పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కొన్న ఆర్టీసీ
ఆర్టీసీ ఆసుపత్రిలో అత్యాధునిక వసతులు
తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
హైదరాబాద్: టీఎస్ఆర్టీసీ సిబ్బందికి మెరుగైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో హైదరాబాద్లోని తార్నాక ఆర్టీసీ...