Home Search
కోడి - search results
If you're not happy with the results, please do another search
కోడి గుడ్డు @6
హైదరాబాద్: సాధారణంగా ఏదైనా సరుకైనా ఉత్పత్తి పెరిగితే దాని ధరలు కొంత మేరకు తగ్గుముఖ పట్టడం జరుగుతుంది. కాని రాష్ట్రంలో కోడి గుడ్ల ఉత్పత్తి పెరిగినా వాటి ధరలు మాత్రం పెరిగిపోతున్నాయి. గ్రేటర్...
ప్రాణం తీసిన కోడిగుడ్డు
మన తెలంగాణ/బిజినేపల్లి: కోడిగుడ్డు గొంతులో ఇరుక్కొని మహిళ మృతి చెందిన సంఘటన నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలంలోని శాయిన్పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... శాయిని పల్లి...
కోడి, చేపల కూర ఇవ్వలేదని… ఆశా కార్యకర్త చేయి విరగొట్టాడు…
బెంగళూరు: కోడి, చేపల కూర భోజనంలో ఇవ్వడంలేదని క్వారంటైన్లో ఉన్న వ్యక్తి ఆశా కార్యకర్త చేయి విరగొట్టిన సంఘటన కర్నాటకలోని కలబురిగిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కరోనా వైరస్ సోకిన...
తెలంగాణ ప్రజల్లో బిజెపి పట్ల విశ్వాసం పెరిగింది
తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పట్ల ప్రజల్లో విశ్వాసం రోజు రోజుకీ బలపడుతోందని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి పునరుద్ఘాటించారు. గత యుపిఏ హయాంలో కాంగ్రెస్ పాలనలో అసమర్థ నాయకత్వం వల్ల ప్రజల పడ్డ...
పాస్ పుస్తకాలపై జగన్ ఫొటో ఎందుకు: చంద్రబాబు
నంద్యాల: గత ఎన్నికల ముందు అమరావతే రాజధాని అన్నారని, అధికారంలోకి రాగానే మూడు రాజధానుల పేరుతో నాటకమాడారని టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. మూడు రాజధానులు కాదు... ఒక్క...
శంషాబాద్ ఎయిర్ పోర్టు వద్ద చిక్కిన చిరుత
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయంలో వచ్చిన చిరుతను ఎట్టకేలకు అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. నాలుగు రోజుల క్రితం ఎయిర్ పోర్టు రన్వే పై చిరుత కనిపించడంతో విమానాశ్రయ అధికారులు అటవీ...
నేడు ‘పది’ ఫలితాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పదవ తరగతి ఫలితాలు మంగళవారం(ఏప్రిల్ 30) ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. ఎస్సిఇఆర్టి కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేయనున్నారు. మార్చి...
రాజులు, మహారాజులను అవమానించిన ‘యువరాజు’
రాహుల్పై మోడీ ధ్వజం
నవాబులు, సుల్తాన్ల అరాచకాలపై మౌనంగా ఉన్నారు
బుజ్జగింపు రాజకీయాల కోసమే రాహుల్ ఆరాటమని మండిపాటు
కర్నాటకలో ఎన్నికల ప్రచారంలో ప్రధాని విమర్శలు
బెళగావి (కర్నాటక) : కాంగ్రెస్ ‘యువరాజు’ రాహుల్ గాంధీ భారత రాజులు,...
జాబ్ క్యాలెండర్ ఏమైంది జగన్: షర్మిల
అమరావతి: ఎపికి ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో సిఎం జగన్ మోహన్ రెడ్డికి తెలియదా? అని ఎపిసిసి ప్రెసిడెంట్ వైఎస్ షర్మల ప్రశ్నించారు. ప్రత్యేక హోదా వస్తే ఎన్ని ఉద్యోగాలు వస్తాయో తెలియదా?,...
30న పదో తరగతి ఫలితాలు
హైదరాబాద్: రాష్ట్రంలో పదవ తరగతి ఫలితాల ప్రకటన తేదీ ఖరారయ్యింది. ఈ నెల 30వ తేదీన ప్రకటించనునన్నట్లు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడించారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2...
రేపు ఇంటర్ ఫలితాలు
ఇంటర్మీయట్ పరీక్షల ఫలితాలను బుధవారం(ఏప్రిల్ 24) ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా ఫలితాలను విడుదల...
తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఎప్పుడో తెలుసా ?
హైదరాబాద్: తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ 2024 ఫలితాలు ఏప్రిల్ 24 ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షల ఫలితాలను అధికారులు ఒకేసారి ప్రకటించనున్నారు....
చికెన్..జనం వణికెన్!
కిలో రూ.320కి చేరిన ధరలు
మూడు వారాల్లోనే
రూ.120అధికం
15శాతం తగ్గిన వినియోగం
మన తెలంగాణ/హైదరాబాద్ : కోళ్లపరిశ్రమరం గానికి వడదెబ్బ తగిలింది. గత వారం రోజులుగా పెరుగుతూ వచ్చిన ఉష్ణోగ్రతలతో కోళ్లు...
ముసలి నక్కలన్నీ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాయి:రసమయి బాలకిషన్
ముసలి నక్కలన్నీ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాయని బిఆర్ఎస్ నేత, మాజీ ఎంఎల్ఎ రసమయి బాలకిషన్ అన్నారు. ఎంపీ కేశవరావుకు మతి భ్రమించినట్లుందని అన్నారు. మిలియన్ మార్చ్లో కేశవరావును కోడిగుడ్లతో కొట్టిన ఘటనలను గుర్తు...
కాంగ్రెస్ 56 మంది అభ్యర్థులతో 3 వ జాబితా విడుదల
లోక్సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ 56 మంది అభ్యర్థులతో మూడో జాబితా గురువారం విడుదల చేసింది. బెర్హంపూర్ నుంచి అధిర్ రంజన్ చౌదరి,కర్ణాటక లోని గుల్బర్గా నుంచి మల్లికార్జున్ ఖర్గే అల్లుడు రాధాక్రిష్ణ,...
గుడికి వెళ్తే బిజెపిలో చేరినట్లా?: మాజీ మంత్రి
హైదరాబాద్ : బిఆర్ఎస్ బహుజనుల పార్టీ గనుకే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రలోభాలకు లొంగకుండా, భారత రాష్ట్ర సమితిలోకి చేరారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తాను బిజెపిలోకి చేరుతున్నట్లు ప్రచారం...
నిదురపోరా తమ్ముడా!
చక్కటి ఆరోగ్యానికి నిద్ర దివ్యమైన ఔషధం. అలసి సొలసిన శరీరం, మనసు సేదదీరి సాంత్వన పొందేది నిదురలోనే. ఆమాటకొస్తే రోజూ ముల్లోకాలను కాపాడుతూ క్షణం తీరిక లేకుండా ఉండే ఆ దేవుడికి కూడా...
శివరాత్రి రోజు చేసే ఉపవాసం అంతరార్థం ఇదే..
హిందువులకు ఎంతో పవిత్రమైన పర్వదినం మహాశివరాత్రి. ఆరోజు ఉదయం శివుడిని పూజించి, ఉపవాసం ఉండి, రాత్రంతా జాగారం చేస్తారు. మహాశివరాత్రి రోజు ఉపవాసం చేయడం వల్ల ఎంతో పవిత్రత వస్తుందని అంటారు. ఆ...
అడిగినవి ఇవ్వకపోతే.. చాకిరేవే..
మా ప్రభుత్వాన్ని టచ్ చేస్తే పండబెట్టి తొక్కి పేగులు తీస్తా
మర్యాదపూర్వకంగానే ప్రధాని మోడీని
కలిశా.. రాష్ట్ర ప్రయోజనాల కోసమే
వినతిపత్రం ఇచ్చా సహకరించకపోతే
మోడీనైనా ఉతికి ఆరేస్తా మా ప్రభుత్వం
జోలికి వస్తే...
మార్పు చూసి తీర్పు ఇవ్వండి
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మూడు నెలలను పరిపాలనను అంచనా చేసి భవిష్యత్లో తీర్పు ఇవ్వాలని, రేపు జరగబోయే ఏ ఎన్నికలైనా, తమ పరిపాలన మీద, తమ నిర్ణయాల మీద, తాము చేస్తున్న...