Home Search
గుజరాత్ - search results
If you're not happy with the results, please do another search
గుజరాత్ అగరియాల అగచాట్లు
అగరియాలు ఉత్తరప్రదేశ్ ఆగ్రా నుండి వలస వచ్చి గుజరాత్లో స్థిరపడ్డ ముస్లిం గిరిజనులు. వీరి పూర్వీకులు సంప్రదాయ మోతుబరి రైతులు. కొందరు భూమి లేని వ్యవసాయ కూలీలు. అగరి తెగ ముస్లింలుగా మతాంతీకరించబడ్డారట....
రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతన బోనస్
రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతన బోనస్
పిఎల్బి నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఆమోదం
11 లక్షల మందికి పైగా సిబ్బందికి వర్తింపు
ఒక్కొక్కరికి గరిష్టంగా అందేది రూ 17వేలు
చమురు పిఎస్యులకు రూ...
తెలంగాణ వ్యక్తి జాతిని నడిపించొద్దా?
ఇక్కడికి వచ్చి ఎవరైనా రాజకీయం చేయవచ్చా?
అవకాశం వస్తే అందరి కన్నా మెరుగైన పాలన అందించే శక్తి కెసిఆర్ సొంతం ఎనిమిదేళ్లలోనే రాష్ట్రాన్ని దేశానికి రోల్మోడల్గా నిలబెట్టిన
ఘనత ఆయనదే దేశాన్ని ప్రగతిపథంలో...
‘కశ్మీర్’ను పరిష్కరించా
సర్ధార్ పటేల్ స్ఫూర్తితోనే సాధ్యం.. ఆయనకు నేనిచ్చే నిజమైన నివాళి ఇదే
నెహ్రూ వల్లే కశ్మీర్ చిచ్చు అభివృద్ధిని అడ్డుకుంటున్న అర్భన్ నక్సల్స్ : ప్రధాని మోడీ
ఆనంద్: దేశ తొలి ప్రధాని జవహర్లాల్...
”ఆ వ్యక్తి” వల్లే చల్లారని కశ్మీరు చిచ్చు
నెహ్రూపై ప్రధాని మోడీ పరోక్ష విమర్శలు
ఆనంద్: దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూపై ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం పరోక్షంగా విమర్శలు గుప్పించారు. స్వాతంత్య్రానంతరం దేశంలోని సంస్థానాల విలీనం సమస్యను సర్దార్ వల్లభాయ్...
రాజీనామా చేసిన ’ఆప్‘ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్
న్యూఢిల్లీ: హిందూ దేవుళ్లను పూజించేది లేదంటూ ప్రతిన చేసి వివాదానికి కారణమైన ఢిల్లీ ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీలో అక్టోబర్...
బోర్డులు మీకు.. బోడిగుండ్లు మాకా?
మోడీ గుండెల్లో గుజరాత్.. తెలంగాణ గుండెల్లో గునపాలా?
ఎన్నాళ్లీ దగా.. ఇంకెన్నాళ్లీ మోసం గుజరాత్లో కొబ్బరి బోర్డ్ సెంటర్ ఏర్పాటుపై
మంత్రి కెటిఆర్ ట్వీట్ కేంద్రంపై మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజం
మన తెలంగాణ/హైదరాబాద్ :...
గుజరాత్ తీరంలో రూ.350 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
గుజరాత్: ఇండియన్ కోస్ట్ గార్డ్, గుజరాత్ పోలీస్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ సంయుక్త ఆపరేషన్లో, గుజరాత్ తీరంలో పాకిస్తాన్ బోట్ నుండి రూ. 350 కోట్ల విలువైన 5 కిలోల డ్రగ్స్ను స్వాధీనం...
వందే భారత్ను ఢీకొన్న గేదెల యజమానులపై కేసు
ముంబై/అహ్మదాబాద్: ముంబై నుంచి గాంధీనగర్ వెళుతున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును గురువారం ఢీకొన్న గేదెల యజమానులపై గుజరాత్లోని రైల్వే రక్షణ దళం(ఆర్పిఎఫ్) శుక్రవారం కేసు నమోదు చేసింది. ఈ సంఘటనలో రైలు...
రూ.120కోట్ల విలువైన మెఫెడ్రోన్ డ్రగ్ స్వాధీనం
ముంబై: ముంబై, గుజరాత్లో రూ.120 కోట్ల మేరకు విలువ చేసే 60 కిలోల మెఫెడ్రోన్ మాదకద్రవ్యాన్ని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సిపి) స్వాధీనం చేసుకుని మాజీ ఎయిర్ ఇండియా పైలట్తోసహా అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాకు...
కాంగ్రెస్కు వరుస ఎదురుదెబ్బలు
గాంధీనగర్: రెండు రోజుల క్రితం గుజరాత్ అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేసిన కాంగ్రెస్ శాసనసభ్యుడు, పాటిదార్ సామాజిక వర్గ నాయకుడు హర్షద్ రిబాదియా గురువారం అధికార బిజెపిలో చేరారు. బిజెపి రాష్ట్ర ప్రధాన...
అత్యంత విలువైన రిస్ట్ వాచ్ స్మగ్లింగ్..
న్యూఢిల్లీ: అత్యంత విలాసవంతమైన, ఖరీదైన ఏడు చేతి గడియారాలను స్మగ్లింగ్ చేస్తున్న ఒక వ్యక్తిని కస్టమ్స్ అధికారులు ఢిల్లీ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. ఆ వ్యక్తి స్మగ్లింగ్ చేస్తున్న రిస్ట్ వాచీలలో రూ.27.09...
చీకట్లను చీల్చిన చంద్రుడు
తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే రాష్ట్రం నెంబర్వన్గా నిలిచింది. విద్యుత్ ఉత్పత్తిలో, తలసరి విద్యుత్ వినియోగంలో రాష్ట్రం టాప్లో దూసుకుపోతోంది. ఎనిమిది సంవత్సరాలుగా మిగతా రాష్ట్రాలన్నీ తెలంగాణ మోడల్ కావాలని అహర్నిశలు శ్రమించినా...
జాతీయ క్రీడల్లో స్వర్ణం సాధించిన ఈషాసింగ్
హైదరాబాద్ : గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన 36 జాతీయ క్రీడల్లో 25 మీటర్ల స్పోర్ట్ పిస్టల్ విభాగంలో క్రీడాకారిణి ఈశాసింగ్ తెలంగాణకు తొలి బంగారు పతకం సాధించింది. మంగళవారం బిఆర్కెఆర్ భవన్లోని తన...
ఆర్ఎస్ఎస్ అద్దంలో బిజెపి పాలన!
ఎనిమిదేళ్ల బిజెపి పాలనలో దేశం ఎలా వుందన్న విషయాన్ని ఏ ప్రతిపక్ష నాయకుడో లేక పరిపూర్ణ అధ్యయనంతో, సాధికారతతో మాట్లాడే కెసిఆర్ వంటి ఏ బిజెపియేతర ముఖ్యమంత్రో విమర్శించి చెప్పడం వేరు, కేంద్ర...
క్రీడా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు భేష్
ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయి
మంత్రి శ్రీనివాస్గౌడ్పై ప్రశంసలు గుప్పించిన
కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాగూర్
మనతెలంగాణ/హైదరాబాద్ : క్రీడా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని కేంద్ర...
అంబులెన్స్ సాగేందుకు ప్రధాని కాన్వాయ్ నిలిపివేత (వీడియో)
గుజరాత్: అహ్మదాబాద్లో రైలు ప్రాజెక్టుల ప్రారంభానికి వచ్చిన సందర్భంగా మార్గమధ్యంలో ఓ చోట అంబులెన్స్కు దారి ఇచ్చేందుకు ప్రధాని మోడీ కాన్వాయ్ను కొద్ది సేపు నిలిపివేశారు. సంబంధిత దృశ్యాల వీడియోను గుజరాత్ బిజెపి...
వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: వందేభారత్ రైలును ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించారు. ప్రధాని మోడీ తన సొంత రాష్ట్రం గుజరాత్లో రెండవ రోజు పర్యటనలో భాగంగా శుక్రవారం గాంధీనగర్-ముంబై వందేభారత్ ఎక్స్ప్రెస్ను గాంధీనగర్...
ఏడేళ్ల తర్వాత జాతీయ క్రీడలు..
అహ్మదాబాద్: ప్రతిష్టాత్మకమైన 36వ జాతీయ క్రీడలకు గురువారం తెరలేచింది. ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జాతీయ క్రీడలు జరగడం ఇదే తొలిసారి. చివరి సారిగా 2015లో కేరళ వేదికగా ఈ పోటీలను నిర్వహించారు....
సూరత్లో ప్రధాని మోడీ రోడ్షో
సూరత్: ప్రధాని నరేంద్ర మోడీ తన రెండు రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా గురువారం సూరత్లో రోడ్షో నిర్వహించి, తెల్లవారుజాము నుండి రోడ్డు పక్కన నిలబడి ఉన్న ప్రజలకు చేయి ఊపుతూ గ్రీట్...