Home Search
జైలు - search results
If you're not happy with the results, please do another search
ఎలాంటి విచారణకైనా సిద్ధం : శశికళ
జయలలిత వైద్యంపై సంచలనాలు
చెన్నై : తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం, వైద్యం విషయమై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ ఆరుముగస్వామి కమిషన్ ఇచ్చిన నివేదికపై ఆమె నెచ్చెలి శశికళ తీవ్రంగా...
బిల్కిస్బానో కేసు.. నిందితుల విడుదలపై నవంబర్ 29న సుప్రీం విచారణ
న్యూఢిల్లీ : బిల్కిస్ బానో గ్యాంగ్రేప్ కేసులో యావజ్జీవ ఖైదు పడిన 11 మంది దోషుల శిక్షాకాలాన్ని గుజరాత్ ప్రభుత్వం తగ్గించి ముందుగానే విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం...
అరెస్టు చేస్తారనే భయం లేదు : సిబిఐ విచారణపై సిసోడియా
నకిలీ కేసులో జైలుకు నన్ను పంపాలని బీజేపీ కోరిక
న్యూఢిల్లీ : ఎక్సయిజ్ పాలసీకి సంబంధించి తనపై సిబిఐ నకిలీ కేసు నమోదు చేయడమే కాకుండా , గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో ఆప్...
సల్మాన్ఖాన్ డ్రగ్స్ తీసుకుంటాడు: రామ్దేవ్
మొరాదాబాద్: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటాడని, సినిమా హీరోల మత్తుమందు సంబంధాల గురించి అందరికీ తెలిసిందే, పూర్తి నిజాలు ఆ దేవుడికే తెలుసు అని యోగా గురువు రామ్దేవ్ వ్యాఖ్యానించారు....
జర్నలిజానికి ముప్పు స్పైవేర్
మనకు తెలియకుండానే మన ఫోన్లను తమ స్వాధీనం చేసుకోగల హైటెక్ ‘జీరో-క్లిక్’ స్పైవేర్ అభివృద్ధి ప్రజాస్వామ్య మౌలిక విలువలకు, వ్యక్తిగత గోప్యతకు ప్రమాదకారిగా మారుతుండగా, మరోవంక ఇది ప్రపంచంలో జర్నలిజం అస్తిత్వానికి పెను...
న్యూడ్ కాల్కు బుక్కైన చర్లపల్లి డిప్యూటీ జైలర్
బ్లాక్మెయిల్ చేసిన సైబర్ నేరస్థులు
రూ.1లక్ష పంపించిన డిప్యూటీ జైలర్
మళ్లీ డబ్బులు డిమాండ్ చేయడంతో కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు
మనతెలంగాణ, చర్లపల్లి: న్యూడ్ వీడియో కాల్ ముఠా బ్లాక్ మెయిల్ చేయడంతో లక్ష రూపాయలు సమర్పించుకున్నాడు...
ఉపా కేసులో ‘ఊరట’!
పాలకులు, పోలీసులు, కోర్టులు ప్రజాస్వామ్య రాజ్యాంగ హితంగా ఉన్న చోటనే సరైన న్యాయం జరుగుతుంది.ఇందులో ఎక్కడ లోపం వున్నా చట్టం, న్యాయం పేరిట జరిగే ప్రక్రియకు పౌరులు బలైపోతారు. ఇది గతంలో చాలా...
డేరా చీఫ్ సింగ్కు 40 రోజుల పెరోల్
చండీగఢ్ : డేరా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్కు 40 రోజుల పెరోల్ దక్కింది. ఈ విషయాన్ని అధికార వర్గాలు శుక్రవారం ఇక్కడ తెలిపాయి. సిర్సాలోని తన ఆశ్రమంలో ఇద్దరు శిష్యురాళ్లపై...
ఢిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి
జైలు నుంచి తక్షణమే విడుదల చేయలని బొంబే హైకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ బొంబే హైకోర్టు ఉపశమనం కలిగించింది. గత ఐదుసంవత్సరాలపాటు అర్బన్ నక్సల్ ఆరోపణలతో జైలులో ఉన్న సాయిబాబాను వెంటనే...
కర్ణాటకలో మత మార్పిడి నిరోధక చట్టం కింద తొలి కేసు నమోదు
బెంగళూరు: కర్నాటక రాష్ట్ర పోలీసులు ఈ ఏడాది సెప్టెంబర్ 30న నోటిఫై చేసిన కర్ణాటక మతస్వేచ్ఛ రక్షణ చట్టం కింద తొలి కేసు నమోదు చేశారు. యశ్వంత్పూర్ పోలీసులు అక్టోబర్ 13న చట్టంలోని...
ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా విడుదల
నాగ్పుర్: మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో నాగ్పుర్ జైలులో జీవితఖైదు శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ డాక్టర్ జి.ఎన్. సాయిబాబాను బాంబే హైకోర్టు నిర్దోషిగా తేల్చింది. తక్షణమే జైలు నుంచి...
క్యాన్సర్తో ఎయిమ్స్లో కశ్మీరు వేర్పాటువాద నాయకుడు మృతి
న్యూఢిల్లీ: దివంగత హురియత్ నాయకుడు సయ్యద్ అలీ షా గీలానీ అల్లుడు కశ్మీరీ వేర్పాటువాద నాయకుడు అల్తాఫ్ అహ్మద్ షా మంగళవారం తెల్లవారుజామున క్యాన్సర్ వ్యాధితో ఎయిమ్స్లో కన్నుమూశారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల...
సామాజిక న్యాయ నేతాజీ
మల్లయోధుడుగా, నేతాజీగా, మౌలానాగా ప్రసిద్ధికెక్కి దేశ రాజకీయాలను సామాజిక న్యాయ మలుపు తిప్పిన ములాయం సింగ్ యాదవ్ ఇక లేరన్న వార్త అందరినీ శోకతప్తులను చేసింది. ఆయన కేవలం ఉత్తరప్రదేశ్కు ముఖ్యమంత్రిగా...
రాజకీయ మల్లయోధుడు ‘ములాయం’ కన్నుమూత
అనారోగ్యంతో గురుగ్రామ్ మేదాంత ఆస్పత్రిలో తుదిశ్వాస
నేడు 3గంటలకు అంత్యక్రియలు,
హాజరు ప్రముఖులు రాష్ట్రపతి, ప్రధాని సహా
ప్రముఖుల సంతాపం యూపీ సిఎంగా, కేంద్ర రక్షణ
మంత్రిగా యూపీలో రోజులు సంతాప దినాలు...
ప్రియురాలి భర్తను హత్య చేసిన నిందితుడికి జీవిత ఖైదు
తీర్పు చెప్పిన కోర్టు
హైదరాబాద్: ప్రియురాలి భర్తను హత్య చేసిన నిందితుడికి జీవిత ఖైదు, రూ.11వేల జరిమానా విధిస్తూ ఎల్బి నగర్ కోర్టు సోమవారం తీర్పు చెప్పింది. మొయినాబాద్ మండలం, ఎల్కగూడెం గ్రామానికి చెందిన...
హక్కులకు అండ
అణచివేత ఎక్కడ ఏ రూపంలో వున్నా దాని ఉక్కు పాదం కింద నలిగిపోతూ కన్నీరు మున్నీరవడం కంటే దానిని ఎదిరించి నిలవడమే మానవాభ్యుదయానికి సంకేతం. మనిషి స్వేచ్ఛను అరికట్టే ఏ చర్యనైనా ఖండించవలసిందే....
మూసేవాలా హత్యకేసు నిందితుడు పరారు
మాన్సా : పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన నిందితుడు , గ్యాంగ్స్టర్ దీపక్ అలియాస్ టిను పోలీసు కస్టడీ నుంచి ఫరారయ్యాడు. శనివారం అర్థరాత్రి తరువాత ఈ ఘటన...
కస్టోడియల్ మరణాల కలకలం
పార్లమెంటులో జులై 27న కేంద్ర హోం మంత్రి దేశంలో జైళ్లలోని ఖైదీలు, పోలీసు కస్టడీలోని నిందితులు గత ఆరు సంవత్సరాల్లో 11,656 మంది చనిపోయినట్లు వెల్లడించారు. సుప్రీంకోర్టు 11 జులై రోజున ప్రతిష్ఠాత్మకమైన...
చేనేతకు ‘మరణ’శాసనం
దేవుని పేరిట రాజకీయాలు చేసేవారిని
నిలదీయండి కులం, మతం పేరిట
రాజకీయాలు వద్దు చేసిన అభివృద్ధి
ఎంటో బిజెపి నేతలను చూపమనండి
సిరిసిల్లలో కొండా లక్ష్మణ్ బాపూజీ
కాంస్య విగ్రహం ఆవిష్కరణలో కెటిఆర్...
పది నెలల్లో కొత్త టెలికం పాలసీ బిల్లు
ఒటిటి యాప్లకు లైసెన్సులు తప్పనిసరి
న్యూఢిల్లీ : దేశంలో నూతన టెలికం విధానం అమలులోకి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కొత్త టెలికం బిల్లును 610 నెలల్లో ప్రవేశపెడుతామని, అయితే అన్ని అంశాలను...