Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
మూడు దశాబ్దాల ముందుచూపు
భవిష్యత్తు తరాల అవసరాలు తీర్చేలా హైదరాబాద్ నీటి సరఫరా వ్యవస్థ
ఓఆర్ఆర్ ఫేజ్-2లో
సమృద్ధిగా తాగునీరు
మంచినీటి సరఫరా వ్యవస్థ
కోసం కోట్లు
ఖర్చు చేస్తున్నాం
కొండపోచమ్మ, మల్లన్న
సాగర్ ద్వారా నీటి
తరలింపుతో నగరానికి...
ఖర్చులోనూ ఖతర్నాక్
అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు 8నెలల్లోనే
రూ.1.01 లక్షల కోట్ల వ్యయం
మిగతా రాష్ట్రాలతో పోలిస్తే బడ్జెట్లో కేటాయించిన పథకాలకే అధిక ప్రాధాన్యతనిచ్చిన తెలంగాణ
మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి,...
రాష్ట్ర జల వనరుల సంస్థకూ కేంద్రం జయహో
ఏ గ్రేడ్ ఇచ్చిన కేంద్ర గ్రామీణ విద్యుదీకరణ సంస్థ
తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం వరుస ప్రశంసలు
మనతెలంగాణ/హైదారబాద్ : తెలంగాణ రాష్ట్ర జలవనరుల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన రూరల్ ఎలక్ట్రిఫికేషన్...
హైదరాబాద్ మరో ఆతిథ్యం
24-25 తేదీల్లో బయో
ఏషియా అంతర్జాతీయ
సదస్సు ఫ్యూచర్ రెడీ
టీమ్తో నిర్వహణ
హాజరు కానున్న
70దేశాల నుంచి 30వేల
మంది ప్రతినిధులు
మన తెలంగాణ/హైదరాబాద్ : మరోసారి అంతర్జాతీయ సదస్సుకు హైదరాబాద్ నగ...
పెద్దవాగునే అప్పగిస్తాం
ముందుగా డిపిఆర్లకు
అనుమతుల సంగతి తేల్చండి
ఇతర ప్రాజెక్టులపై చర్చలు
అనవసరం గోదావరి బోర్డు
ఉపసంఘం భేటీలో
తేల్చిచెప్పిన తెలంగాణ
వెంకటనగరం ఎత్తిపోతలకు
అంగీకరించిన ఆంధ్రప్రదేశ్
బోర్డు సమావేశంలో చర్చించాకే
ప్రాజెక్టులు సందర్శించాలి
గోదావరిపై మిగతా ప్రాజెక్టులు...
మేడారం జాతరపై కేంద్రం నిర్లక్ష్యం
ఆసియాలోనే అతిపెద్ద జాతరకు కేంద్రం నిధులేవి
బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ను ప్రశ్నించిన ఎంఎల్సి కవిత
మన తెలంగాణ/హైదరాబాద్ : ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన మేడారం జాతరపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని...
ఆ బకాయిలను విడుదల చేయండి… కేంద్రానికి హరీష్ లేఖ
తెలంగాణకు రావాల్సిన బకాయిలు విడుదల చేయండి..
కేంద్రానికి మంత్రి హరీశ్ రావు లేఖ..
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లను విడుదల చేయాలంటూ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు కేంద్ర...
బయో ఏషియా సదస్సు హైదరాబాద్ లోనే…
హైదరాబాద్: బయో ఏషియా సదస్సుకు హైదరాబాద్ మరోసారి వేధికగా మారింది. ఈ సదస్సు ఫిబ్రవరి 24న ప్రారంభంకానుంది. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో 24, 25 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ సదస్సు...
జీత భత్యాలు, భద్రత లేని కొలువు విలేఖరిది: మల్లారెడ్డి
హైదరాబాద్: జీతాభత్యాలు లేని అభద్రతతో కూడిన కొలువులో విలేఖరులు కొనసాగుతూ దీనస్థితిలో వారి కుటుంబాలను పోషించుకుంటున్నారని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి సిహెచ్ మల్లారెడ్డి విచారం వ్యక్తం చేశారు. సోమవారం...
కరోనా మన కంట్రోల్ లోనే: ఎర్రబెల్లి
మన కంట్రోల్ లోనే కరోనా
ఉధృతి ఎక్కువ తీవ్రత తక్కువ
హాస్పిటల్స్ కి వెళుతున్న కరోనా బాధితుల సంఖ్య అత్యల్పం
ప్రభుత్వ దవాఖానా లలో ఖాళీగా కరోనా బెడ్లు
ఆందోళన అనవసరం...అయినా జాగ్రత్తలు పాటిద్దాం
జ్వర సర్వే ప్రకారంగా కూడా...
హైదరాబాద్ అభివృద్ధిని ప్రజలు గమనించాలి: మంత్రి సబితా
హైదరాబాద్: హెచ్ఎండిఏ పరిధిలో అభివృద్ధిపై సిఎం కెసిఆర్ దూరదృష్టితో ముందుకు వెళ్తున్నారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆరఆర్) పరిధిలో తాగునీటి సమస్యలను అధిగమిస్తూ శాశ్వత...
ఆ 25 మున్సిపాలిటీలను హైదరాబాద్ గా గుర్తించాలి: కెటిఆర్
హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆరఆర్) పరిధిలో తాగునీటి సమస్యలను అధిగమిస్తూ శాశ్వత పరిష్కారం కోసం రూ.1200 కోట్లతో చేపడుతున్న ప్రాజెక్టులో భాగంగా రూ.587 కోట్లతో ఓఅర్ఆర్ పేజ్-2 ప్రాజెక్టును సోమవారం రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని...
ఆడ పిల్లలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం: సత్యవతి రాథోడ్
హైదరాబాద్: జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా బాలికలందరికీ రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ శుభాకాంక్షలు తెలిపారు. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఆడ పిల్లల చదువులు...
మేడారానికి భారీగా భక్తజనం..
ఎక్కడికక్కడే ట్రాఫిక్ జాం
మేడారం పనులను పరిశీలించిన కలెక్టర్
మన తెలంగాణ/వరంగల్ బ్యూరో: తెలంగాణ కుంభమేళా సమ్మక్క-సారలమ్మ మహాజాతర ప్రారంభం కాకముందే ఆదివారం తల్లుల దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. ఆదివారం...
పరిశ్రమను పట్టించుకోండి
ఫార్మా సిటీకి రూ.5003 కోట్లు కేటాయించాలి
హైదరాబాద్---బెంగళూరు,
హైదరాబాద్ విజయవాడ
పారిశ్రామిక కారిడార్లను
చేపట్టేందుకు రాష్ట్ర
ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది
ఈ రెండు కారిడార్లకు కనీసం
రానున్న బడ్జెట్లో రూ.3వేల
కోట్లు కేటాయించండి
త్వరలో కారిడార్ల...
ప్రత్యామ్నాయ ‘పట్టు’
వరికి బదులుగా భారీగా మల్బరీ సాగు
సాగు విస్తీర్ణం నాలుగు రెట్లు పెరిగే అవకాశం ప్రత్యామ్నాయ పంటల సాగులో పట్టుకు ప్రాధాన్యతనిస్తున్న రైతులు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పట్టు పరిశ్రమకు క్రమేపీ ఆదరణ పెరుగుతూ...
కొవిడ్ ‘లక్ష’ణాలు
మూడోరోజు ఫీవర్ సర్వేలో
లక్షకు పైగా మందిలో ఆనవాళ్లు
టెస్టింగ్ సెంటర్ల వద్ద తగ్గిన రద్దీ
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంటింటి ఫీవర్ సర్వే కొనసాగుతోంది. ఇప్పటివరకు సుమారు లక్ష మందికి కరోనా లక్షణాలున్నట్టు గుర్తించారు....
పారదర్శకంగా దళితబంధు లబ్ధిదారుల ఎంపిక
ఎంఎల్ఎలదే కీలకపాత్ర
మండలం యూనిట్గా అత్యధిక
విద్యార్థులున్న స్కూళ్లకు
ఆధునీకరణలో తొలి ప్రాధాన్యత
మంత్రి హరీశ్రావు
మన తెలంగాణ/సంగారెడ్డి బ్యూరో : మార్చి 31నాటికల్లా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో దళితబంధు పథకం అమలు చేసేలా చర్యలు...
నీటి అవసరాలు తెలపండి
యాసంగిలో సాగు, తాగునీటికి ఎంత ఇండెంట్ ఇవ్వాలని తెలుగు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు సూచన
మనతెలంగాణ/హైదరాబాద్: యాసంగి సీజన్లో నీటి అవసరాలు తెలపాలని కృష్ణానదీయాజమాన్య బోర్డు తెలుగు రాష్ట్రాలను కో రింది. యాసంగి సీజన్లో...
తెలుగు రాష్ట్రాలలో తగ్గని కొవిడ్ ఉధృతి
ఏపీలో 14,440 తెలంగాణలో 3,603 కొత్త కేసులు
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలలో కొవిడ్ ఉధృతి కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో రోజువారీ కరోనా కేసులు నమోదు తగ్గడం లేదు. ఏపీలో 14,440 కొత్త...