Monday, May 6, 2024
Home Search

మధ్యప్రదేశ్ - search results

If you're not happy with the results, please do another search
Leaders from Maharashtra met CM KCR

కెసిఆర్ వెంటే మేము

మన తెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ పార్టీకి రోజురోజుకు జనాదరణ పెరుగుతున్నది. పార్టీ సిద్ధాంతాలు, సిఎం కె. చంద్రశేఖర్‌రావు పాలనపట్ల దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల నుంచి సీనియర్ రాజకీయ...
3 month old girl poked 51 times with hot iron rod

3 నెలల చిన్నారికి 51 సార్లు వాతలు..

నిమోనియా తగ్గాలని అమానుషం... పాప మృతి భోపాల్ : సాంకేతికత ఎంతో అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కొందరు మూఢ నమ్మకాల నుంచి బయటపడలేక పోతున్నారు. నాటు వైద్యం చేయించుకుంటూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు....

తెలంగాణ, ఎపిలో 4,391 మంది చిన్నారులు అదృశ్యం..

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో 3,185 మంది చిన్నారులు అదృశ్యమయ్యారని కేంద్ర శిశుసంక్షేమ, మహిళాశాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2020 జనవరి 1 నుంచి 2022...
India rural health statistics

గ్రామీణ అనారోగ్యం నయం కాదా?

దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న 6,064 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో తీవ్ర స్పెషలిస్ట్ డాక్టర్ల కొరతతో ప్రజారోగ్యం పడకేస్తున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. వీటిలో సర్జన్లు 83.2 శాతం, స్త్రీ వైద్య నిపుణులు 74.2...
Janani is not Sanskrit

సర్వభాషలకు ‘జనని’ సంస్కృతం కాదు!

జీవ పరిణామం ఎలా జరుగుతూ వచ్చిందో, భాషా పరిణామాలు కూడా అలాగే క్రమక్రమంగా కొనసాగాయి. ఉన్నఫళంగా ఏదీ ఎక్కడి నుంచి ఊడిపడలేదు. భాషా పరిణామం గురించి మాట్లాడుకోవాలంటే, అంతకు ముందు కొన్ని పదాలు...
Hoshangabad Railway Station renamed Narmadapuram

ఇక నర్మదాపురంగా హోషంగాబాద్ రైల్వే స్టేషన్

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్ రైల్వేస్టేషన్ పేరును పశ్చిమ మధ్య రైల్వే నర్మదాపురంగా మార్చినట్లు ఒక అధికారి ఆదివారం చెప్పారు. హోషంగాబాద్ రైల్వే స్టేషన్ పేరును నర్మదాపురంగా మారుస్తున్నట్లు ప్రకటిస్తూ పశ్చిమ మధ్య రైల్వే...
Bajarang dal activists

బజరంగ్ దళ్ కార్యకర్తలకు బెయిలు!

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ప్రవక్త ముహమ్మద్‌కు వ్యతిరేకంగా అగౌరవ నినాదాలు చేసిన నలుగురు బజరంగ్ దళ్ కార్యకర్తలను గురువారం అరెస్టు చేశారు. వారిని ఆదివారం సెషన్స్ కోర్టు ముందు హాజరుపరచగా, కోర్టు వారికి...
2 Fighter Jets Collapsed in Madhya Pradesh

గగనతలంలోనే యుద్ధ విమానాలు ఢీ?

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లో శిక్షణలో ఉన్న రెండు ఫైటర్ జెట్ విమానాలు శనివారం కూలిపోయాయి. యుద్ద విమానాలు పరస్పరం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. అటు రాజస్థాన్‌లో ఓ యుద్ధ విమాన...
Two planes crashed

మొరానా సమీపంలో కూలిన సుఖోయ్-30, మిరాజ్-2000

గ్వాలియర్: మధ్యప్రదేశ్‌లోని మొరానాలోని పహాడ్‌గఢ్‌లో భారత వాయుసేనకు చెందిన సుఖోయ్30, మిరాజ్-2000 శనివారం కూలిపోయాయి. ‘ఎయిర్‌ఫోర్స్ టీమ్ అక్కడికి చేరుకుంటోంది’ అని మొరానా అదనపు పోలీస్ సూపరింటెండెంట్ రాయ్ సింగ్ నర్‌వారియా తెలిపారు....
Another 12 cheetahs will arrive next month

వచ్చే నెల మరో 12 చీతాలు రాక

న్యూఢిల్లీ: దేశంలో చీతాల సంఖ్యను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణాఫ్రికానుంచి మరో 12 చీతాలను తీసుకు రావడానికి ఆ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే నెలలో ఆ చీతాలు...

పంట వ్యర్థాల బూడిద నుంచి ప్రత్యామ్నాయ కలప

మధ్యప్రదేశ్ లోని థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నుంచి వెలువడే విషపూరిత ఫ్లైయాష్ నుంచి పర్యావరణ అనుకూల సంకర కలపను ప్లైవుడ్‌ను ప్రత్యామ్నాయంగా తయారు చేయగలుగుతున్నారు. దీనికి వ్యర్థం నుంచి సంపద ( waste...

గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్టు

సిటిబ్యూరోః గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 9.315 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం...మధ్యప్రదేశ్ రాష్ట్రం, ఇండోర్‌కు...

పంచ పద్మాలు

న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారాలయిన పద్మ అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాల్లో అత్యునత సేవలందించిన వారిని ఈ అవార్డుల కోసం ఎంపిక చేసింది. ఈ ఏడాదికి గాను...
Importance of voting in democracy

ఓటరు విజ్ఞతే ప్రజాస్వామ్యానికి రక్ష

ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు. ఇది దేశం దశ దిశను మార్చే అస్త్రం. ఓటు అనే రెండక్షరాలకు దేశ పరిపాలన గతిని మార్చే శక్తి ఉంది. కేంద్ర, రాష్ట్ర చట్టసభలలో, స్థానిక స్వపరిపాలనా...
Digvijay Singh slams Centre over Surgical Strike

సర్జికల్ దాడులపై అవాస్తవాలు ప్రచారం

న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్ సర్జికల్ దాడులను ప్రశ్నించారు. సర్జికల్ స్రైక్స్‌పై కేంద్రం అవాస్తవాలను ప్రచారం చేస్తుందని సోమవారం విమర్శించారు. జమ్ము కాశ్మీర్లో భారత్ యాత్ర సందర్భంగా నిర్వహించిన బహిరంగ సమావేశంలో...

నర్మదా లోయలో అరుదైన డైనోసార్ గూళ్లు

మధ్యప్రదేశ్ నర్మదాలోయలో శాకాహారియైన అరుదైన డైనోసార్ టిటానోసార్స్ గూళ్లను పురావస్తుశాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆ గూళ్లలో 256 గుడ శిలాజాలను కనుగొన గలిగారు. ఢిల్లీ యూనివర్శిటీ, మోహన్‌పుర్‌కొల్‌కతా, భోపాల్‌కు చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌సైన్సు...

మార్చురిలోని మృతదేహం కన్ను మాయం

  మధ్యప్రదేశ్‌లోని సాగర్‌ జిల్లా ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకున్నది. హాస్పిటల్‌ మార్చురిలో భద్రపరిచిన ఓ మృతదేహం కన్ను కనిపించకుండా పోయింది. అయితే కంటిని ఎలుకలు కొరికేసి ఉంటాయని డాక్టర్లు అనుమానిస్తున్నారు. గతంలో ఇదే...
Parliament security breach

సిగ్గు… సిగ్గు!

మహిళా రెజ్లర్లు (కుస్తీ ప్రవీణులు) ఢిల్లీ జంతర్ మంతర్‌లో రెండు రోజులుగా సాగిస్తున్న ధర్నా దేశం తలొంచుకొని సిగ్గు పడేలా చేస్తున్నది. భారత రెజ్లింగ్ ఫెడరేషన్ (డబ్లుఎఫ్‌ఐ) అధ్యక్షుడు, బిజెపి సీనియర్ ఎంపి,...
Join BJP or bulldozers are ready: Mahendra Singh Sisodia

బిజెపిలో చేరకపోతే బుల్‌డోజర్లే

గుణ/భోపాల్ : బిజెపిలో చేరండి లేకపోతే ముఖ్యమంత్రి బుల్‌డోజర్ కూల్చివేతలకు సిద్ధం కండని మధ్యప్రదేశ్ పంచాయతీరాజ్ మంత్రి మహేంద్ర సింగ్ సిసోడియా హెచ్చరించారు. కాంగ్రెస్ నేతలకు ఈ మంత్రి వెలువరించిన బెదిరింపులు వివాదాస్పదం...
US Supreme Court cancelled reservation in Colleges

ప్రభుత్వ స్కూళ్ళ వైపు మొగ్గు!

దేశమంతటా ప్రభుత్వ పాఠశాలల్లో 614 ఏళ్ళ వయసు పిల్లల ప్రవేశం విశేషంగా పెరిగిందని, బాలికలు మధ్యలో చదువు మానేయడం కూడా తగ్గిందని 2022 సంవత్సర వార్షిక విద్య స్థాయి నివేదిక వెల్లడించింది. అంతేకాదు...

Latest News

పంట నేలపాలు