Home Search
మధ్యప్రదేశ్ - search results
If you're not happy with the results, please do another search
మోడీ గుజరాత్ డొల్లతనం
మన జనాలకు జ్ఞాపకశక్తి తక్కువ అని భావిస్తున్నారో లేక పాలకులు చేయించిన సర్వేలలో అలాంటి ఫలితం వచ్చిందేమో తెలియదు గానీ జ్ఞాపకశక్తి తక్కువ అన్న నిర్ధారణకు వచ్చినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే సత్యహరిశ్చంద్రుడికి అసలు...
అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు..
హైదరాబాద్ : అక్రమ ఆయుధాలను తయారు చేస్తూ డీలర్ల ద్వారా ఆయుధాలు, డ్రగ్స్, నకిలీ కరెన్సీ విక్రయాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి భారీగా...
కాంగ్రెస్ అధికారం లోకి వస్తే వృద్ధాప్య పెన్షన్ రూ. 1000 కి పెంపు : కమల్నాథ్
భోపాల్ : వచ్చే ఏడాది ఆఖరులో మధ్యప్రదేశ్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తే వృద్ధాప్య పెన్షన్ రూ. 1000 కు పెంచుతామని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు కమల్నాథ్...
నిఖత్ జరీన్ కు అభినందనలు తెలిపిన మంత్రి వేముల
నిజామాబాద్ : కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం, ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్ చేజిక్కించుకున్న నిజామాబాద్ బిడ్డ బాక్సర్ నిఖత్ జరీన్, తాజాగా మధ్యప్రదేశ్, బోపాల్లో జరిగిన 6వ జాతీయ ఎలైట్ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్...
తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ గెలుపు
భోపాల్: ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్ జాతీయ బాక్సింగ్ చాంపియన్షిప్-2022లో సత్తా చాటింది. స్వర్ణం గెలిచి తెలంగాణకు వన్నె తెచ్చింది. మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరుగుతున్న ఈ జాతీయ టోర్నీలో నిఖత్, రైల్వేస్ బాక్సర్...
నేల చూపులు చూస్తున్న కూరగాయల ధరలు
భారీ ఎత్తున దిగబడి పెరగడమే కారణం
మరో నెల రోజుల పాటు ఇదే పరిస్థితి
మార్కెటింగ్శాఖ అధికారులు
మన తెలంగాణ/సిటీబ్యూరో : గ్రేటర్లో హై దరాబాద్లోని మార్కెట్లో కూరగాయల ధరలు సగానికి పైగా తగ్గాయి. నెల రోజులు...
యువతిని చితకబాదిన యువకుడి ఇల్లు బుల్డోజర్తో కూల్చివేత..
భోపాల్ : ఉత్తరప్రదేశ్ మాదిరిగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా సంఘవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారి ఇళ్లను కూల్చివేస్తోంది. రెండు రోజుల క్రితం తనను పెండ్లి చేసుకోవాలంటూ కోరిన ఓ యువతిని కిందపడేసి చితకబాదిన...
భారత్ జోడో యాత్రలో కనిమొళి
ఫరిదాబాద్: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీ సారథ్యంలో హరియాణాలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్రలో డిఎంకె ఎంపి కనిమొళి పాల్గొన్నారు. భారతదేశ వైవిధ్యంపై చేపట్టిన పాదయాత్రలో భాగస్వామికావడం సంతోషంగా ఉందని ఆమె శుక్రవారం...
మరీ వెనుకబడిన ఇండియా
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ధోరణిలో భాగంగానే, భారత దేశం విషయంలో కూడా మానవాభివృద్ధి సూచికల విలువ 2019లో 0.645 నుండి 2021లో 0.633కి తగ్గింది. 191 దేశాల్లో భారత దేశానికి 132వ ర్యాంకు...
రైతు కల్లాలపై బిజెపి కయ్యం.!: హరీష్ రావు
సిద్దిపేట: తెలంగాణ రాష్ట్రంలో నిర్మించిన రైతు కల్లాలపై కేంద్ర బిజెపి ప్రభుత్వం కయ్యం పెడుతున్నదని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఇజిఎస్ ద్వారా నిర్మించిన రైతు కల్లాల...
కార్పొరేట్లకిస్తున్న ఉచితాలు!
గుజరాత్లో వచ్చిన ఘన విజయంతో ప్రధాని నరేంద్ర మోడీ మరోమారు ఉచితాలు అనుచితాల చర్చకు తెర తీశారు. దేశ వృద్ధికి ప్రమాదకరమంటూ ఉచిత రాజకీయాలు చేయవద్దని ఇతర పార్టీల మీద ధ్వజమెత్తారు. సదరు...
ఉపాధి హామీలో శ్రమ దోపిడీ!
2006లో అనంతపురం జిల్లా బండ్లపల్లిలో ఆనాటి ప్రధాని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఆర్ధిక పరిస్థితి పెరిగి పేదల బతుకుల్లో వెలుగులు విరాజిల్లుతాయని ఆనాటి...
నాలుగు కాళ్లతో జన్మించిన శిశువు
గ్వాలియర్ : మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఒక మహిళ నాలుగు కాళ్ల ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆ శిశువును చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. గ్వాలియర్లోని కందార్ కాంపూ ప్రాంతానికి చెందిన ఆరతి కుష్వాహా...
పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో మహిళ మృతి (వీడియో)
వివాహ వేడుకలో ఓ మహిళ డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి ఆకస్మికంగా మృతి చెందింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని సియోని జిల్లాలోని బఖారీ గ్రామంలో చోటుచేసుకుంది. బుధవారం రాత్రి, 60 ఏళ్ల మహిళ వేదికపై...
100 రోజులకు చేరుకున్న భారత్ జోడో యాత్ర
జైపూర్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర శుక్రవారం వంద రోజుల మైలురాయి చేరుకుంది. రాహుల్ దాదాపు 2,600 కిలోమీటర్లు నడిచిన తర్వాత, ఈ యాత్ర 100 రోజులు...
మారణహోమాల్లో అష్టమ స్థానం!
భారత దేశంలో ఉన్న మైనారిటీల పట్ల బిజెపి ప్రభుత్వం విచక్షణా రహితంగా వ్యవహరిస్తోందని, ప్రపంచంలో జరిగే 14 సామూహిక హత్యకాండల్లో ఒకటి భారత దేశంలో జరుగుతోందని ‘ఎర్లీ వార్నింగ్ ప్రాజెక్టు’ హెచ్చరించింది. సామూహిక...
తెలంగాణ ఖ్యాతి చాటిన తెల్ల బంగారం
హైదరాబాద్: వ్యవసాయ ఉత్పత్తుల్లో తెల్లబంగారం మరో సారి తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని జాతీయ స్థాయిలో రెపరెపలాడించింది. 2022-23కు సంబంధించి వాణిజ్య పంటల ఉత్పత్తిలో పత్తి పంటదే ప్రథమ స్థానంగా ఉంది. ఈ పంట...
అటవీ విస్తీర్ణంలో తెలంగాణ రెండో స్థానం : కేంద్రం
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కెసిఆర్ మానస పుత్రిక తెలంగాణకు హరితహారం కార్యక్రమం రాష్ట్రంలో మంచి ఫలితాలు ఇస్తున్నది. ఈ పథకంతో రాష్ట్రంలో ఏకంగా 632 చదరపు కిలోమీటర్లలో అదనపు పచ్చదనం పెరిగింది. దీంతో...
‘పఠాన్’లో దీపికా దుస్తులపై తీవ్ర విమర్శలు.. స్పందించిన షారుక్ ఖాన్
కోల్కతా: తన తాజా చిత్రం ‘పఠాన్’లో వస్తున్న విమర్శలపై బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తనదైన శైలిలో స్పందించారు. గురువారం ఇక్కడ కోల్కతా ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.....
‘బేషరమ్ రంగ్’ పాటపై రగిలిపోతున్న విహెచ్పి
న్యూఢిల్లీ: నటుడు షారూఖ్ ఖాన్ నుంచి చాలా కాలంగా ఎదురుచూస్తున్న ‘పఠాన్’ సినిమా విడుదలకు ముందే వివాదంలో చిక్కుకుంటోంది. దీపిక పదుకోణ్ తో తీసిన ‘బేషరమ్ రంగ్’ పాటను విడుదల చేశాక మరింతగా...