Home Search
యోగా - search results
If you're not happy with the results, please do another search
రియా చక్రవర్తి వినతిని ఆమోదించిన కోర్టు
ముంబయి: హిందీ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్(ధోనీ సినిమా ఫేమ్) హత్య కేసులో నిందితురాలిగా ఉన్న రియా చక్రవర్తి నుంచి మాదకద్రవ్యాల నియంత్రణ బ్యూరో(ఎన్సిబి) గత ఏడాది ల్యాప్టాప్, ఫోన్లను స్వాధీనం చేసుకోవడమేకాక,...
కొవాగ్జిన్కు బ్రిటన్ గుర్తింపు
లండన్: అంతర్జాతీయ ప్రయాణికుల కోసం గుర్తించిన కొవిడ్ టీకాల జాబితాలో భారత్కు చెందిన కొవాగ్జిన్ను చేర్చుతున్నట్టు బ్రిటన్ ప్రకటించింది. నవంబర్ 22 నుంచి ఈ టీకా తీసుకున్నవారు బ్రిటన్కు చేరుకున్న తరువాత ఐసొలేషన్లో...
12న ధాన్యం ధర్నాలు
పెట్రోల్, డిజీల్పై కేంద్రం సెస్ పూర్తిగా తగ్గించుకునేంత వరకూ పోరాటం ఆగదు
సూటిగా సమాధానం ఇవ్వలేని బండి మీడియా సమావేశాల్లో సొల్లు పురాణాలు చెబుతున్నాడు
ఆయనకు తల మెదడు లేదు అలాంటోడు కెసిఆర్ మెడలు వంచుతానని...
సోనూ వెంట నేనుంటా
రాజకీయాల్లోకి వస్తాడనే భయంతోనే ఆయనపై దుష్ప్రచారం, ఐటి, ఇడి దాడులు : మంత్రి కెటిఆర్
కొవిడ్ కష్టకాలంలో సోనూసూద్ సేవాభావం చాటుకున్నారు
ఆయన రియల్ హీరో, సేవతో ప్రపంచం దృష్టినే ఆకర్షించారు, విపత్తుల్లో ప్రభుత్వమే...
షోయబ్ అక్తర్పై రూ. 100 మిలియన్లకు పరువునష్టం దావా
ఇస్లామాబాద్: గత నెలలో జరిగిన ఓ టివి చర్చా కార్యక్రమంలో మాజీ పేసర్ షోయబ్ అక్తర్ , ఆ టివిషో హోస్ట్ నోమన్ నియాజ్తో వాగ్వాదం చేసి అర్ధంతరంగా వెళ్లిపోయాడు. దీనిని తీవ్రంగా...
వడ్లు కొనేదాకా బిజెపిని వదిలిపెట్టం: కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణ బిల్లు పాసయ్యే సమయంలో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్కు పార్లమెంట్ ఎలా ఉంటదో తెలుసా? అని సిఎం కెసిఆర్ చురకలంటించారు. బిజెపోళ్లకు సిఎం కెసిఆర్ రీకౌంటర్ ఇచ్చారు....
కెటిఆర్ ఉంటే… నా అవసరం ఉండదు: సోనుసూద్
హైదరాబాద్: మంత్రి కెటిఆర్ లాంటి నాయకుడు ఉంటే నాలాంటి వాళ్ళ అవసరం ఎక్కువగా ఉండదని నటుడు సోనుసూద్ ప్రశంసించారు. హెచ్ఐసిసిలో తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ ఆధ్వర్యంలో కోవిడ్-19 వారియర్స్ సన్మాన కార్యక్రమానికి...
పాక్ నావికా సిబ్బందిపై గుజరాత్ పోలీస్ ఎఫ్ఐఆర్
న్యూఢిల్లీ: గుజరాత్ తీరంలో అరేబియా సముద్రంలో చేపలుపడుతున్న భారతీయ మత్సకారులపై అకారణంగా కాల్పులు జరిపి మత్సకారుడిని హత్యచేసినందుకు, మరొకరిని గాయపరిచినందుకు పాకిస్థాన్ సముద్రజలాల భద్రత సంస్థ(పిఎంఎస్ఎ)కు చెందిన 10 మంది సిబ్బందిపై గుజరాత్...
మరో 3 రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను ప్రయోగించిన చైనా
బీజింగ్: చైనా శనివారం మరో మూడు రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది. పశ్చిమ చైనాలోని సిచౌన్ ప్రావిన్స్ జిచాంగ్ శాటిలైట్ లాంచ్ కేంద్రం నుంచి ఈ ప్రయోగం చేపట్టినట్టు వెల్లడించింది. యోగాన్...
అర్హులకే పోడు హక్కులు
సిబ్బంది అక్రమాలకు పాల్పడితే జైలే
రాజకీయాలకతీతంగా సమస్య పరిష్కారం
అర్హులకు న్యాయం చేయడం తప్ప వేరే అజెండా లేదు
పేదలకు న్యాయం, అడవిని, పుడమిని కాపాడుకోవడమే
లక్షం అటవీ భూముల ఆక్రమణ ఇక...
మరో మూడు రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను ప్రయోగించిన చైనా
బీజింగ్ : చైనా శనివారం మరో మూడు రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది. పశ్చిమ చైనా లోని సిచౌన్ ప్రావిన్స్ జిచాంగ్ శాటిలైట్ లాంచ్ కేంద్రం నుంచి ఈ ప్రయోగం చేపట్టినట్టు...
5 నిమిషాల్లో మ్యుటేషన్
గత నెల నుంచే అందుబాటులోకి పురపాలక, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖల మధ్య తొలగిన
సాంకేతిక సమస్యలు ఆస్తి రిజిస్ట్రేషన్ అయిన వెంటనే అందుతున్న మ్యుటేషన్ సర్టిఫికెట్
మనతెలంగాణ/ హైదరాబాద్: రోజులు తరబడి,...
ఢిల్లీపై పొ(ప)గబట్టిన దీపావళి !
ఆందోళనకర స్థాయిలో వాయు కాలుష్యం
న్యూఢిల్లీ: దీపావళి టపాసులకు తోడు పంట వ్యర్థాలు తగులబెట్టిన ఫలితంగా దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం దట్టమైన కాలుష్య వాయువు అలుముకుని ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఢిల్లీ-ఎన్సిఆర్లో శుక్రవారం వాయు...
పెట్రోలు డీజిల్పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు
దివాళి రోజే అమలులోకి: కేంద్రం
న్యూఢిల్లీ : దేశంలో దివాళి దశలో కేంద్రం పెట్రోధరల మంటల చల్లార్పు దిశలో అడుగేసింది. పెట్రోలు డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకాలను తగ్గించింది. పెట్రోలుపై రూ 5,...
ధోని అలాంటి సలహా ఇవ్వడు
న్యూఢిల్లీ: వరల్డ్కప్లో భాగంగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఘోర పరాజయం పాలుకావడంపై ఇంకా విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక మెంటార్ ధోని సలహా మేరకే కివీస్ మ్యాచ్లో ఇషాన్ కిషన్ను ఓపెనర్గా...
దీపావళి వేడుకల్లో పటాకులతో సాహసం వద్దు
అగ్ని ప్రమాదాలు, గాయాలు కాకుండా చూసుకోవాలి
తల్లిదండ్రులు పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలి
పరిసరాలపై కాలుష్యం ప్రభావం లేకుండా చూడాలి
నగర ప్రజలకు దీపావళి పట్ల జాగ్రత్తలు వివరిస్తున్న వైద్యులు
మన తెలంగాణ,సిటీబ్యూరో: దీపావళి పండుగ సంబరాలు వచ్చేశాయి....
ఉపాధి హామీ బకాయిలు
నైపుణ్యాలు కొరవడిన గ్రామీణ పేదలను ఆదుకోడానికి కాంగ్రెస్ సారథ్యంలోని యుపిఎ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి గల డిమాండ్ అసాధారణమైనది. కేవలం శరీర శ్రమ మీదనే ఆధారపడి...
లెక్కతేలాలి, వాటా దక్కాలి
సమ సమాజ స్థాపన కోసం జనాభా దామాషా ప్రకారం ఎవరి వాటా వారికి సరైన ప్రాతిపాదికన చేరాలంటే కచ్చితంగా ఒబిసి కుల గణన జరిగి తీరాల్సిందే. వేల ఏళ్ళ నుండి భారతదేశం కులాల...
నవంబర్ 6 వరకు ఈడి కస్టడీలో అనిల్ దేశ్ముఖ్
ముంబయి: మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్ను ఈనెల 6వ తేదీ వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఇడి) కస్టడీకి అప్పగిస్తూ ముంబయి ప్రత్యేక సెలవు కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర పోలీసు...
అమెరికా పంపిస్తానని మోసం చేసిన నిందితుడి అరెస్టు
మనతెలంగాణ, హైదరాబాద్ : అమెరికా వెళ్లేందుకు వీసా ఇప్పిస్తానని, అక్కడికి వెళ్లిన తర్వాత ఉద్యోగాలు ఇపిస్తానని చెప్పి పలువురు బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేసిన నిందితుడిని నగర సిసిఎస్...