Home Search
యోగా - search results
If you're not happy with the results, please do another search
అపరిమిత కోటా?
స్వాతంత్య్రానంతరం దేశ సామాజిక నిర్మాణంతో పెనవేసుకొని కొనసాగుతున్న రిజర్వేషన్ల వ్యవహారం మరో మలుపు తిరగబోతున్నదా? ఎస్సి, ఎస్టిలకు జనాభా దామషా ప్రకారం రాజ్యాంగంలో కల్పించిన కోటా గాని, ఇతర వెనుకబడిన తరగతులు (ఒబిసిలు)...
కేంద్ర దర్యాప్తు సంస్థలపై విచారణ
కేరళ ప్రభుత్వ కీలక నిర్ణయం
తిరువనంతపురం: కేరళ ప్రభుత్వం అసాధారణ నిర్ణయం తీసుకుంది. కేంద్ర దర్యాప్తు సంస్థలపై న్యాయ విచారణకు సిఫార్సు చేయాలని తీర్మానించింది. కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని బిజెపి అధికార...
బిజెపి నేతకు మమత ఫోన్
బెంగాల్లో ఆడియో టేప్ ప్రకంపనలు
కోల్కత: పశ్చిమ బెంగాల్లో 30 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగిన రోజున బిజెపికి చెందిన ఒక స్థానిక నాయకుడితో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంభాషణలకు చెందిన ఆడియో క్లిప్పింగ్ను...
ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలి
ఓయూలో జాబ్మేళా
పాల్గొన్న నగర సిపి అంజనీకుమార్
35 కంపెనీలు రాక, రిజిస్ట్రేషన్ చేసుకున్న 4,000మంది నిరుద్యోగులు
హైదరాబాద్: నిరుద్యోగులు కష్టపడి ఉద్యోగాలు సంపాధించాలని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. హైదరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన...
కేంద్రం, ఎల్డిఎఫ్ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విమర్శనాస్త్రాలు
పాలక్కాడ్(కేరళ): ఆర్థిక పరిస్థితి దిగజారడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలే కారణమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, వయనాడ్ ఎంపి రాహుల్ గాంధీ విమర్శించారు. ఏప్రిల్ 6న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కేరళలో...
మహారాష్ట్ర హోంమంత్రిపై బాంబే హైకోర్టులో పిల్
సిబిఐ దర్యాప్తు కోరిన మాజీ సిపి పరమ్ బీర్
ముంబయి: బార్లు, రెస్టారెంట్ల నుంచి రూ. 100 కోట్లు వసూలు చేయాలని పోలీసు అధికారి సచిన్ వాజేను ఆదేశించిన మహారాష్ట్ర హోం మంత్రి అనీల్...
ఉద్యోగ కల్పనపై ప్రత్యేక శ్రద్ధ: పెద్ది సుదర్శన్ రెడ్డి
హైదరాబాద్: లాక్ డౌన్ సమయంలో కార్మికులు చాలా ఇబ్బందులు పడ్డారని టిఆర్ఎస్ ఎంఎల్ఎ పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. శాసన సభలో బడ్జెట్ చర్చ జరిపిన సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడారు....
సెకండ్ వేవ్!
కొవిడ్ కొరివి వెంట తరుముతుండడంతో పాఠశాలలను, కళాశాలలను మళ్లీ మూసేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందించదగినది. పరిణత నేత సారథ్యంలోని ప్రభుత్వం కీడెంచి మేలెంచే విజ్ఞతతో ఈ నిర్ణయానికి వచ్చినట్టు బోధపడుతున్నది....
మహిళలకు 33 శాతం రిజర్వేషన్
హిళలకు 33 శాతం రిజర్వేషన్
కెజి నుంచి పిజి వరకు ఉచిత విద్య, రైతుల ఖాతాల్లోకి రూ.18,000
మూడేళ్లుగా అవి రైతులకు అందకుండా మమత అడ్డుకున్నారని అమిత్షా ఆరోపణ
బెంగాల్లో బిజెపి మేనిఫెస్టో విడుదల
కోల్కతా:...
నల్లా మీటర్లకు గడువు పది రోజులే..
ఈనెల 31లోగా ఆధార్, మీటర్లు అనుసంధానం
తప్పనిసరి
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో సిఎం కెసిఆర్ ప్రజలకు ఉచితంగా 20వేల లీటర్ల తాగునీరు సరఫరా చేస్తామని హామీ ఇచ్చి సంక్రాంతి పండుగ కానుకగా పథకంగా మున్సిఫల్ శాఖ...
టిఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు
సంబురాల్లో పార్టీ శ్రేణులు
మనతెలంగాణ/హైదరాబాద్ : పట్టభద్రుల ఎంఎల్సి ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థులు సురభి వాణీదేవి, పల్లా రాజేశ్వర్రెడ్డిల విజయం సాధించడంతో తెలంగాణ భవన్లో కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు.బాణాసంచా కాల్చి ఆనందంలో మునిగిపోయారు. ఎమ్మెల్యేలు...
గర్భాశయం బయట మూషిక పిండాల పెరుగుదల
ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు కనుగొన్న కొత్త ప్రక్రియ
జెరూసలెం : ఇజ్రాయెల్కు చెందిన పరిశోధకులు మూషిక పిండాలు గర్భాశయం బయటపెరిగే అద్భుతమైన కొత్త ప్రక్రియను అభివృద్ధి చేయగలిగారు. ప్రాథమిక దశలో ఈ విధంగా పిండాలు పెరగడం...
నిద్రతో కలిగే ప్రయోజనాలపై అవగాహన
హైదరాబాద్: ప్రపంచ నిద్ర దినోత్సవం సందర్బంగా మిర్చి, సెంచరీ మెట్రెస్ సహకారంతో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల కోసం ఒక ప్రత్యేకమైన ప్రచారాన్ని రూపొందించారు. ప్రయోజకరమైన నిద్రచిట్కాలు, నిద్ర పోయే ముందు జరిగే...
2024 నాటికి రిమోట్ ఓటింగ్ ?
న్యూఢిల్లీ : దేశంలో రిమోట్ ఓటింగ్ పద్థతి 2024 లోక్సభ ఎన్నికల నాటికి అమలులోకి రావచ్చునని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్ అరోరా తెలిపారు. దీనికి సంబంధించి పైలెట్ ప్రాజెక్టు పనులు...
కేంద్రం కోతలు పెడితే.. మేము కడుపు నింపాం: మంత్రి హరీశ్
* కెసిఆర్ నిర్ణయంతో స్థానిక సంస్థలకు రూ.500కోట్ల నిధులు
* త్వరలోనే మహిళలలకు వడ్డీ లేని రుణాలు అందిస్తాం
* ఐటీ పార్కు, ఇండస్ట్రియల్ తో యువతకు ఉద్యోగావకాశాలు
* ప్రతి కుల సంఘానికి ఆత్మగౌరవ భవనాలు
*...
మూడో ప్రపంచ యుద్ధాన్ని ఆపలేమా?
అదేంటి ఇప్పటి వరకు జరిగినవి రెండు ప్రపంచ యుద్ధాలే కదా... ఈ మూడో ప్రపంచ యుద్ధం ఎప్పుడు మొదలయ్యింది అని అనుకుంటున్నారా... అవును ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రబలిన కరోనా మహమ్మారి వల్ల...
ఆయుష్మాన్ లో 26 లక్షల మంది… ఆరోగ్య శ్రీలో 76 లక్షల మంది: పురాణం
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ నేతలు కలిసి రాలేదని ఎంఎల్సి పురాణం సతీష్ కుమార్ తెలిపారు. శాసన సభలో గవర్నర్ తమిళ సై ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా సతీష్ మాట్లాడారు. తెలంగాణ...
నేడు మంత్రివర్గ సమావేశం
బడ్జెట్కు గ్రీన్సిగ్నల్?
మంత్రులకు సిఎం కెసిఆర్ దిశానిర్దేశం
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ తుది నివేదికకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆ మోదముద్ర పడింది. 2021-22 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి...
రైల్వేలను ఎన్నటికీ ప్రైవేటీకరించం
రైల్వేలను ఎన్నటికీ ప్రైవేటీకరించం
అయితే మెరుగైన పనితీరు కోసం ప్రైవేటు పెట్టుబడులను స్వాగతిస్తాం
లోక్సభలో రైల్వేమంత్రి పీయూష్ గోయల్ వెల్లడి
న్యూఢిల్లీ: రైల్వేలను ఎన్నటికీ ప్రైవేటీకరించబోమని, అయితే మరింత మెరుగైన పని తీరుకోసం ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహిస్తామని...
ఖమ్మంలో ఐటి హబ్-2 మంజూరు
పరిపాలనా అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం
ఫలించిన మంత్రి పువ్వాడ కృషి.. రూ.36 కోట్లతో 55 వేల ఎస్ఎఫ్టి
త్వరలో శంకుస్థాపన చేయనున్న మంత్రి కెటిఆర్
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోనే కాకుండా జిల్లాల్లోనూ ఐటీ కంపెనీలను ఏర్పాటు...