Home Search
సచిన్ - search results
If you're not happy with the results, please do another search
ఇండియా స్కోర్ 210/5 (45 ఓవర్లు)
బంగ్లాదేశ్ తో జరుగుతున్న అండర్-19 వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ లో టీమిండియా 200 పరుగుల మార్క్ దాటింది. 45 ఓవర్లు పూర్తయ్యేసరికి ఇండియా ఐదు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది....
రాములోరి ఉత్సవానికి తారాతోరణం
సినీతారల నుంచి పారిశ్రామిక వేత్తల వరకు,
ప్రముఖులతో అయోధ్యానగరం కళకళ
అయోధ్య: అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవానికి ముహూర్తం ఆసన్నమవుతున్న తరుణంలో ఆలయం వద్ద పూజా క్రతువులు ఒకపక్క జరుగుతుందగా మరోపక్క ఏర్పాట్లు శరవేగంతో...
3 అంగుళాల ద్రాక్షతో రూ.లక్షల్లో సంపాదన..
వీఎస్ డి అనే కొత్త రకం ద్రాక్షకు మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఈ ద్రాక్షను తినేందుకు జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఈ రకం ద్రాక్షను పండిస్తున్న రైతులు రూ.లక్షల్లో...
ఇండియాతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న ఫిజిక్స్ వాలా
హైదరాబాద్: భారత్లో అతిపెద్ద విద్యా వేదిక అయిన ఫిజిక్స్ వాలా (పీడబ్ల్యూ), ప్రముఖ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు సంపూర్ణ మార్గదర్శకత్వం, మద్దతును అందించడానికి మరియు GRE®, TOEFL® పరీక్షలకు సిద్ధం కావడానికి...
చిరంజీవి, ప్రభాస్ కు రామమందిర ఆహ్వాన పత్రిక
లక్నో: ఉత్తర ప్రదేశ్లోని అయోధ్యలో రామమందిర్ జనవరి 22న ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఆరు వేల మందికి ఆహ్వాన పత్రికలు పంపారు. రామమందిరి ప్రారంభోత్సవానికి ఇంకా కొన్ని రోజుల సమయమే ఉండడంతో హిందువులు...
దిగజారిన సంబంధాలు
మాల్దీవులతో సంబంధాలు ఇంతగా దిగజారిపోవడం ఆందోళనకరం. వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన దీవులపై అదుపు కోసం చైనాతో పోటీ పడుతున్న సమయంలో మనకు అతి సమీపంలోని మాల్దీవులతో మన సంబంధాలు ఇంతగా చెడిపోడం బాధాకరమైన...
పాలకులు చదువురాని అవివేకులైతే..!
పుస్తకాల గది నుండి వచ్చేవారే ఈ సమాజానికి అవసరం. పూజ గది నుండి వచ్చేవారు బహుశా.. పునర్జన్మలకు మాత్రమే అవసరమేమో ఆర్థర్ జాన్, అమెరికన్ సైకియాట్రిస్ట్ పుస్తకాల గురించి, పుస్తకాల చదవడంలోని ఆనందం...
23 వికెట్లతో 24ను ప్రారంభించారు… ఆశ్చర్యం?
కేప్టౌన్: భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో పేసర్లు విజృంభించారు. భారత్ బౌలర్లలో సిరిజ్ ధాటికి తొలి ఇన్నింగ్స్ సౌతాఫ్రికా 55 పరుగులకే పది వికెట్లు కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్...
అయోధ్యలో త్వరలో రామాయణ మైనపు మ్యూజియం
అయోధ్య: ఉత్తర్ ప్రదేశ్లోని అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవం కోసం యావద్దేశం ఎదురుచూస్తుండగా లండన్లోని మేడమ్ టుస్సాడ్స్ తరహాలో రాముని జన్మభూమిలో ఒక మైనపు ప్రదర్శన శాలలో త్వరలోనే ప్రారంభం కానున్నది....
జైలుకెళ్లిన పెళ్లికొడుకు!
హాయిగా పెళ్లి చేసుకుని కాపురం చేసుకోవలసిన పెళ్లి కొడుకు దురాశకు పోయి జైలుపాలయ్యాడు. ఈ సంఘటన కర్ణాటకలోని బెలగావి జిల్లాలోని ఖానాపూర్ లో జరిగింది. హిండల్గ పోలీస్ స్టేషన్ పరిధిలోని సచిన్ పాటిల్...
2024లో 3 వరల్డ్ కప్ క్రికెట్ టోర్నీలు! ఇండియా గెలిచేనా?
టీమిండియా 2023లో అద్భుతమైన ప్రతిభాపాటవాలు కనబరిచింది. వన్డే ప్రపంచ కప్ లో విశ్వరూపం కనబరిచింది. కానీ ఫైనల్ రోజున అదృష్టం మొహం చాటేయడంతో ఓటమి తప్పలేదు. మహిళల టి20 ప్రపంచ కప్ లో...
క్రికెట్ చరిత్రలో ఎవరికి సాధ్యంకాని రికార్డు విరాట్ ఖాతాలో
హైదరాబాద్: టీమిండియా బ్యాట్స్మెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించారు. ఏడు క్యాలెండర ఇయర్లలో రెండు వేల పరుగులు చేసిన క్రికెటర్గా విరాట్ చరిత్రలోకెక్కాడు. 1877 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా...
రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జి దీపా దాస్మున్షీ
మన తెలంగాణ/హైదరాబాద్: భారత జాతీయ కాంగ్రెస్ పలు రాష్ట్రాలు, కేం ద్ర పాలిత ప్రాంతాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమించింది. తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్చార్జిగా దీపాదాస్ మున్షీ నియమితులయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల...
ధోనీకి అరుదైన గౌరవం
ముంబై: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి అరుదైన గౌరవం లభించింది. ధోనీ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. టీమిండియాకు ధోనీ అందించిన అరుదైన సేవలకు గుర్తింపుగా...
ధోనీ జెర్సీ నంబర్ 7కు రిటైర్మెంట్
భారత దిగ్గజ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ధరించిన ఐకానిక్ నంబర్ 7 జెర్సీని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) రిటైర్ చేసింది. సచిన్ టెండూల్కర్ తర్వాత బీసీసీఐ తన జెర్సీని...
అండర్19 ఆసియా కప్: భారత్పై పాక్ ఘన విజయం..
దుబాయ్: ఐసిసి అండర్ 19 ఆసియా కప్ మ్యాచ్లోనే భారత్ ఓటమిపాలైంది. డిపెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన భారత్.. దాయాది పాకిస్థాన్ చేతిలో 8వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. దుబాయ్లోని ఐసిసి...
మూడు రాష్ట్రాలు కమలనాథుల చేతికే
న్యూఢిల్లీ: గత నెల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గఢ్ రాష్ట్రాల్లో అందరి అంచనాలను మించి అధికారాన్ని హస్తగతం చేసుకోవడం ద్వారా భారతీయ జనతా పార్టీ హిందీ హార్ట్ల్యాండ్పై తన పట్టును...
మరో మూడు రాష్ట్రాల్లో నేడే కౌంటింగ్
ఎన్డిఎకు, 'ఇండియా'కు కీలకంగా మారిన ఫలితాలు
న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ తరువాత ఆదివారం (నేడు) వీటిలో నాలుగు రాష్ట్రాలలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్,...
యాంటీ ఓటుతో ఫైటు
న్యూఢిల్లీ : ఆదివారం తేలనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏకంగా 2024 ‘సెంటర్ పాయింట్’ కానున్నాయి. ఇదే దశలో ప్రాంతీయ స్థాయి నేతల బలాబలాలకు కీలకం కానున్నాయి. విస్తరించుకుని పోయిన...
రేపు 4 రాష్ట్రాలలో ఓట్ల లెక్కింపు
న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ తరువాత ఆదివారం (నేడు) వీటిలో నాలుగు రాష్ట్రాలలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఓటర్ల నాడి ఏమిటనేది ఇప్పుడు...