Home Search
సామాజిక న్యాయం - search results
If you're not happy with the results, please do another search
మేమొస్తే ఎంఎస్పికి చట్టబద్ధత తొలి గ్యారంటీ
రైతుల ఆందోళనకు మద్దతు: కాంగ్రెస్
న్యూఢిల్లీ : రైతులు తమ పంటలకు న్యాయసమ్మతమైన డిమాండ్లతో ముందుకు సాగుతున్నారని, వీరిని దమననీతితో కేంద్ర ప్రభుత్వం అడ్డుకొంటోందని కాంగ్రెస్ పార్టీ మంగళవారం విమర్శించింది. ఇండియా కూటమి...
బ్లాక్ అండ్ వైట్ వార్
దేశ ఆర్థిక వ్యవస్థపై పార్లమెంట్కు శ్వేతపత్రం సమర్పించిన మోడీ సర్కార్
యుపిఎ పాలనలో అంతా అస్తవ్యస్తం
మోడీ తీసుకున్న కఠిన నిర్ణయాలతో మళ్లీ గాడిలోకి...
పదేళ్ల మోడీ పాలనపై కాంగ్రెస్ బ్లాక్...
మోడీ పదేళ్ల పాలనపై కాంగ్రెస్ నల్ల పత్రం
54 పేజీల చార్జిషీట్ విడుదల చేసిన ఖర్గే
న్యూఢిల్లీ: కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వ వైఫల్యాలను తెలియచేస్తూ కాంగ్రెస పార్టీ గురువారం నల్ల పత్రాన్ని విడుదల చేసింది. గత పదేళ్లుగా దేశం ధరల పెరుగుదల,...
పెరుగుతున్న సైబర్ నేరగాళ్లు
భారతదేశంలో సైబర్ నేరాలు ఏ విధంగా విజృంభిస్తున్నాయో అధికారిక గణాంకాలే వెల్లడిస్తున్నాయి. జాతీయ నేర గణాంక సంస్థ ( నేషనల్ క్రైమ్ రికారడ్స్ బ్యూరో) గణాంకాల ప్రకారం 2011లో ఐటి అక్ట్ కింద...
దేశంలో క్షీణించిన ‘మానవ మూలధనం’ స్థాయి: ఖర్గే విమర్శ
న్యూఢిల్లీ : దేశంలో సామాజిక రంగానికి వెచ్చించడం బాగా తక్కువ చేసి క్రమంగా మానవ మూలధన స్థాయిని మోడీ ప్రభుత్వం క్షీణింప చేసిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మంగళవారం విమర్శించారు. మోడీ...
రాష్ట్రంలో కులగణన
సమాజం కొత్త అడుగు వేసినప్పుడెల్లా ఆనందాశ్రువులు రాలుతాయి. సాంఘిక ఎత్తుపల్లాలను సరిచేయడానికి అపూర్వ చర్యకు శ్రీకారం చుట్టినప్పుడు సంతోషం కలుగుతుంది. దేశ రాజకీయాల్లో ఇప్పుడు వీస్తున్న గాలి కులగణన, అంటే వెనుకబడిన తరగతుల...
నితీశ్ చర్య అర్థతాత్పర్యాలు
అధికారం కోసం, డబ్బు కోసం నాయకులు పార్టీలు మారటం దేశ రాజకీయాలలో సర్వసాధారణమైపోయినందున ప్రజలకు ఒకప్పటి వలే ఇప్పుడు ఏవగింపు ఏమీ కలుగుతున్నట్లు లేదు. అయినప్పటికీ బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చర్య...
అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి
సమానత్వ స్ఫూర్తిని చాటేలా ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి
స్పీకర్ ప్రసాద్కుమార్కు లేఖను అందచేసిన ఎమ్మెల్సీ కవిత
మనతెలంగాణ/హైదరాబాద్ :అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ను...
భారత్లో అత్యంత అవినీతికరమైంది అస్సాం ప్రభుత్వం
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆరోపణ
అస్సాంలోకి ప్రవేశించిన భారత్ జోడో న్యాయ్ యాత్ర
పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ ప్రసంగం
బిజెపి, ఆర్ఎస్ఎస్లపై కాంగ్రెస్ నేత తీవ్ర విమర్శలు
శివసాగర్ (అస్సాం) : ‘భారత్లో అత్యంత...
బిల్కిస్ బానో కేసులో ‘సుప్రీం’ తీర్పు
మొత్తం దేశ ప్రజలు ఒక వంక అయోధ్యలో భవ్యమైన రామ మందిరంలో శ్రీరాముడి విగ్రహ ‘ప్రాణ ప్రతిష్ట’ సంబరాలలో తేలియాడుతున్న సమయంలో బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషుల శిక్షా కాలాన్ని...
మూల్య ప్రవాహ 2.0: మూలం సారం
‘Inculcation of Human Values and Professional Ethics in Higher Education Institutions proposes the curriculum and pedagogy of Higher Education Institutions (HEIs) to develop deep...
నేటి నుంచి రాహుల్ భారత్ జోడో న్యాయ్ యాత్ర
ఇంఫాల్: అల్లర్ల బాధిత మణిపూర్ నుంచి రాహుల్ గాంధీ సారథ్యం లో భారత్ జోడో న్యాయ్ యాత్ర కు కాంగ్రెస్ పార్టీ ఆదివారం శ్రీకారం చుట్టనున్నది. నిరుద్యోగిత, ధ రల పెరుగుదల, సామాజిక...
కులగణనకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు
ఓబిసి సంఘాల ప్రతినిధులతో రాహుల్ గాంధీ
రాహుల్ న్యాయయాత్రకు అండగా నిలుస్తాం : ఓబిసి నేతలు
మన తెలంగాణ / హైదరాబాద్ : కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జాతి జనగణలో బిసిల కులగణన...
స్విగ్గీ షావార్మాలో ఇనుప ముక్క
బెంగళూరు : శరవేగంతో జనులకు ఆహారం అందించే స్విగ్గీ ఇనుప ముక్కలో కాలేసింది. బెంగళూరుకు చెందిన ఓ ఆహారప్రియుడు కోరికోరి తనకు షావార్మా వంటకం కోసం ఆర్డరు జారీ చేశాడు. తీరా ఈ...
బిల్కిస్ బాధలకు న్యాయ నాగరత్నం
పెద్ద నోట్ల ప్రవేశం, మధ్య లింగుల పెళ్ళి, కశ్మీర్ 370 అధికరణ రద్దు, అదానీ అవినీతి కేసులో సెబి విచారణ పొడిగింపు, హిండెన్ బర్గ్పై చర్య వంటి తీర్పులతో సుప్రీం కోర్టుకు గ్రహణం...
చివరకు న్యాయమే గెలిచింది
చివరకు న్యాయమే గెలిచింది
బిజెపికి ఈ తీర్పు చెంపపెట్టు
బిల్కిస్ బానో కేసులో సుప్రీం తీర్పుపై ప్రతిపక్షాలు
న్యూఢిల్లీ: బిల్కిస్ బానో కేసులో 11 మంది నేరస్థులను శిక్షాకాలం ముగియక ముందే ముందుగానే జైలు నుంచి విడుల...
తీరని పెనుదాహ చింతనమే
ఒక కవి చేసే పని ఏంటంటే ఒక ఆలోచనని మనలో మేల్కొలపడమే.ఒక అనుభూతినో,ఒక సమస్యనో మన ముందుకు తెచ్చి మనల్ని అందులోకి నెట్టడమే. అందులోనూ మానవ జీవనం సంక్లిష్టమయం చేసుకుంటున్న మనుషులున్న ఈ...
ఉపాధి హామీకి ఆధార్ గండం
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేందుకు కేంద్రం కొత్త నిబంధనలు తెరపైకి తెచ్చింది. ఇప్పటికే బడ్జెట్లో నిధుల కేటాయింపులు తగ్గించి, పనులు లేకుండా చేస్తున్న బిజెపి సర్కారు ఏదో ఒక కొర్రీ...
బిఆర్ఎస్ సంక్షేమ పథకాలపై కాంగ్రెస్ కుట్రలు
మన తెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అ ధికారంలోకి వచ్చిన తర్వాత బిఆర్ఎస్ పార్టీ ప్రా రంభించిన అనేక పథకాలను కేవలం రాజకీయ అక్కసుతో రద్దు చేసుకుంటూ వెళుతోందని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్...
వరంగల్ ఎంపి బరిలో మంద కృష్ణ మాదిగ
సమాలోచనలు చేస్తున్న కమలనాథులు
ఆయనతో పార్టీకి మరింత బలం పెరిగే అవకాశం
ఇటీవల అమిత్షా పర్యటనలో చర్చించినట్లు సమాచారం
మూడోసారి కేంద్రంలో కొలువుదీరిన తరువాత ఎస్సీవర్గీకరణ చేస్తాం
దళితులకు రాజకీయ దారులు బిజెపి చూపిస్తుందని పార్టీ సీనియర్ల వెల్లడి
మన...