Home Search
సామాజిక న్యాయం - search results
If you're not happy with the results, please do another search
పాలేరు బరిలో తమ్మినేని
బిజెపిని రాష్ట్రంలో ఒక్క సీటు కూడా గెలవనివ్వం : తమ్మినేని
14 మంది అభ్యర్థుల ప్రకటన
మరో మూడు స్థానాలు త్వరలో ప్రకటన
ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రజల పక్షాన పోరాడేది కమ్యూనిస్టులేనని...
ప్రజా పాత్రికేయాన్ని కాపాడుకుందాం
పత్రికా స్వేచ్ఛ వదలరాని విలువైన ప్రత్యేక హక్కు అని గాంధీ అన్నారు. పత్రికా రంగం ప్రజాస్వామ్య నాల్గవ స్తంభం. మానవత్వ విలువల, సామాజిక బాధ్యతల, నైతిక పాత్రికేయత సమాజ నిర్మాణానికే మూలం. భారత...
ఈ ఎన్నికలు రాహుల్ గాంధీ వర్సెస్ రైతన్నలు
గాంధీలకే గ్యారెంటీ లేదు... ఇక కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న గ్యారెంటీలకు గ్యారెంటీ ఏమిటి ?
రైతుబంధు మాత్రమే ఆపాలా... అన్ని పథకాలు ఆపేయాలా ?
ఎప్పటినుంచో అమలవుతున్న సిఎం కెసిఆర్ గారి పథకాలు ఆపడం సాధ్యమా...
పొన్నాలపై రేవంత్ వ్యాఖ్యలు… అగ్ర కుల దురహంకారానికి నిదర్శనం : జాజుల
బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రేవంత్ దిష్టిబొమ్మ దగ్ధం
మన తెలంగాణ / హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్యపై టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను బిసి...
ఎన్నికల వేళ..కాంగ్రెస్ కు షాక్
మన తెలంగాణ/ హైదరాబాద్ : ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి భారీ షా క్ తగిలింది. పిసిసి మాజీ చీఫ్, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆ పార్టీకి రాజీనామా చేశారు....
అసెంబ్లీకి జితేందర్ రెడ్డి, పార్లమెంట్కు శాంతకుమార్ ?
పాలమూరుపై బిజెపి ప్రధాన ఫోకస్
లైన్ క్లియర్ చేసిన బాజాపా అధిష్టానం
త్వరలో ప్రకట చేయనున్న హైకమాండ్
మహబూబ్నగర్: పాలమూరు అసెంబ్లీపై ప్రధానంగా దృష్టిసారించిన బిజెపి ఎట్టకేలకు ఫైనల్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. బిఆర్ఎస్ అభ్యర్ది, మంత్రి...
ఎస్సి ఉపకులాలకు న్యాయమెప్పుడు?
75 ఏండ్ల స్వతంత్ర భారత దేశంలో రిజర్వేషన్లు అమలవుతున్నా కూడా వాటి ఫలాలు నేటికీ అనేక కులాలకు అందడం లేదు. ముఖ్యంగా ఎస్సిల్లో ఉపకులాలుగా వున్న ప్రజలు అభివృద్ధికి ఎంతో దూరంలో వున్నారు....
కళలు, సంస్కృతి, నైపుణ్యాలకు తెలంగాణ నిలయం
పాలమూరు బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ
మన తెలంగాణ/ హైదరాబాద్/ మహబూబ్నగర్ బ్యూరో : వచ్చే ఎన్నికల తర్వాత తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న ప్రభుత్వం ఏర్పడుతుందని ప్రధాని నరేంద్ర మోడీ ధీమా వ్యక్తం...
వైద్యంలో ప్రభుత్వం సూపర్ హిట్: హరీశ్ రావు
రంగారెడ్డి: కోట్లు పెట్టి టికెట్ కొనుక్కునే వాళ్ళు కాదు ప్రజాసేవ చేసే నాయకులను మనం గెలిపించుకోవాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం పర్యటనలో భాగంగా ఆదివారం జల్ పల్లి మున్సిపాలిటీలో...
బిసి స్త్రీలకు టికెట్లివ్వండి!
జనాభాలో సగం మంది మహిళలు ఉన్నప్పటికీ ఇప్పటివరకు వారికి చట్టసభల్లో ఎన్నడూ న్యాయమైన ప్రాతినిధ్యం దక్కలేదు. కొత్త చట్టం ప్రకారం భవిష్యత్తులో, బహుశా 2028 నుంచి స్త్రీలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు అమలయ్యే...
కాంగ్రెస్ మొదటి జాబితాలో బిసి నాయకుల పేర్లు గల్లంతు?
ఓసీలకే అధిక ప్రాధాన్యం !
అధిష్టానం ఎదుట తమ గళాన్ని వినిపించేందుకు సిద్ధమైన బిసి నాయకులు
అవసరమైతే ఓసీలను ఓడిస్తామని హెచ్చరిక
మన తెలంగాణ/ హైదరాబాద్: కాంగ్రెస్ మొదటి జాబితాపై బిసి నాయకులు గుర్రుగా ఉన్నారు. ఈ...
మహిళల కోటా 2034 తరువాతే!
నాటకీయ పరిణామాల మధ్య నరేంద్ర మోడీ సర్కార్ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో చట్టసభల్లో 33% మహిళా బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం పొందింది. అది చట్టం కావటం లాంఛనమే. సగం రాష్ట్రాలు ఆమోదిస్తే దాని...
గవర్నర్ పై గరంగరం
తమిళిసై తీరుపై నిప్పులు చెరిగిన మంత్రులు
మన తెలంగాణ/హైదరాబాద్: గవర్నర్ గారు.. ఇదేం పద్ధతి..? అని రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణల ఎంఎల్సి...
బిసిలపై అందరిదీ వివక్షే!
ఇవ్వాళ కాంగ్రెస్ పార్టీ ఒబిసిల మీద ప్రత్యేకంగా సానుభూతి కురిపిస్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్తగా ఒబిసిలకు అన్యాయం జరుగుతున్నది అని పలు వేదికలపై మాట్లాడుతున్నది. పార్లమెంటు సాక్షిగా కులగణన చేపట్టాలని...
కిషన్ రెడ్డి కుట్ర వల్లే ఎమ్మెల్సీ ఫైల్ తిరస్కరణ: శ్రీనివాస్ గౌడ్
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుట్ర వల్లే ఎమ్మెల్సీ ఫైల్ ను తెలంగాణ గవర్నర్ తిరస్కరించారని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి డా వి శ్రీనివాస్...
మల్కాజ్గిరిపై ఆశావహుల గురి
ఇటు బిఆర్ఎస్లో అటు కాంగ్రెస్లో కల్లోలం
రసవత్తరంగా మల్కాజ్గిరి రాజకీయాలు
అసలైన వారసులం మేమే అంటున్న పోటా పోటీగా ఉద్యమ నాయకులు
కాంగ్రెస్లోకి మైనంపల్లి అయితే మా శ్రీధర్ అన్న దారేటు అంటున్న పార్టీ...
మైనంపల్లి రాజీనామా..అల్వాల్లో రాజుకున్న చిచ్చు
అల్వాల్ : మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బిఆర్ఎస్కు రాజీనామాతో ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా అల్వాల్లో చిచ్చు రాజుకుంది. రానున్న ఎన్నికల్లో తనతో పాటు తన కుమారుడికి సైతం పార్టీ టికెట్ కేలాయించాలంటూడిమాండ్...
అందరికీ తెలిసేలా సరళరీతిలో చట్టాలు: మోడీ
న్యూఢిల్లీ : చట్టాలను సరళీకృత పద్థతిలో, భారతీయ భాషలలో తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో యత్నిస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు.ఇంటర్నేషనల్ లాయర్స్ కాన్ఫరెన్స్ను శనివారం ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ...
యాంకర్ల బహిష్కరణ మీడియాకు మచ్చ
ప్రజాస్వామ్య సౌధాన్ని నిలబెట్టేవి పార్లమెంటు, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ, మీడియాఅనే నాలుగు మూలస్తంభాలు అని పెద్దలు చెబుతారు. అయితే ఈ వ్యాసంలో ‘మీడియా పాత్ర’ పై మాత్రమే కేంద్రీకరించి పరిశీలన చేద్దాము. మీడియా...
పార్లమెంట్లో బిసి బిల్లు తక్షణమే పెట్టాలి
కేంద్రం ఓబిసిలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి
త్వరలో ఓబిసి కులగణన నిర్వహించాలి: రాజ్య సభ సభ్యులు ఆర్.కృష్ణయ్య
మన తెలంగాణ/ హైదరాబాద్: అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన అగ్రకులాలకు ఒకే రోజులో బిల్లు పెట్టి...