Home Search
హత్య - search results
If you're not happy with the results, please do another search
గన్తో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య
విశాఖపట్నంలోని ద్వారకానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం విషాదం చోటుచేసుకుంది. ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ శంకర్ రావు గన్ తో కాల్పుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు స్థానిక బ్యాంకులో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. ఆయన ఉదయం...
మసీదు అల్ హరమ్ వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యా యత్నం!
రియాద్: మక్కాలోని పెద్ద మసీదైన ‘అల్ హరమ్’ పై అంతస్తు నుంచి దూకి చనిపోదామని ఓ వ్యక్తి ఆత్మహత్య యత్నానికి పూనుకున్నాడు. కానీ అక్కడి ప్రత్యేక భద్రతా బలగాలు వెంటనే స్పందించి ,...
మంత్రాలయంలో రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య
అమరావతి: ప్రేమజంట రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా మంత్రాలయంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... మంత్రాలయంలో ఆంజనేయులు, జయమ్మ అనే దంపతులు టిస్టాల్ నడిపిస్తూ...
తెలంగాణలో ఒకే రోజు ముగ్గురు రైతులు ఆత్మహత్య
కరీంనగర్: తెలంగాణలో మరో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దేశానికే అన్నం పెట్టే ముగ్గురు అన్నదాతలు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. సిద్దిపేట జిల్లా తోగుట మండలానికి చెందిన చిక్కుడు శ్రీనివాస్...
29 గంటల పాటు ర్యాగింగ్…. విద్యార్థి ఆత్మహత్యపై సిబిఐ దర్యాప్తు
తిరువనంతపురం: సీనియర్లు వెటర్నరీ వైద్య విద్యార్థిని 29 గంటల పాటు ర్యాగింగ్ చేయడంతో అతడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కేరళలోని వయనాడ్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... జెఎస్ సిద్ధార్థన్ అనే...
గన్తో కాల్చుకుని ఆర్ఎస్సై ఆత్మహత్య
హైదరాబాద్: సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఓ ఆర్ఎస్సై ఆత్మహత్య చేసుకున్న సంఘటన పాతబస్తీలోని కబుతారు ఖానా వద్ద ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...నాగర్కర్నూలు జిల్లా, అచ్చంపేట మండలం, లక్ష్మిపూర్ గ్రామానికి చెందిన...
పాతబస్తీలో గన్తో కాల్చుకొని ఆర్ఎస్ఐ ఆత్మహత్య
హైదరాబాద్: విధులు నిర్వహిస్తున్న ఆర్ఎస్ఐ గన్తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్లోని హుస్సేని హాలం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట...
అమెరికాలో తెలుగు యువకుడు శరత్ను హత్యచేసిన దోషికి మరణశిక్ష
22ఫిబ్రవరి 2002లో శరత్ పుల్లూరు హత్య
41 ఏళ్ల మైఖేల్ డెవేన్ స్మిత్ను దోషిగా తేల్చి మరణశిక్ష విధించిన కోర్టు
22 ఏళ్ల తర్వాత ప్రాణాంతక ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా మరణశిక్ష అమలు
ఒక్లహామా: తెలుగు యువకుడిని...
మహిళపై హత్యాచారం
బెంగళూరు: 55 ఏళ్ల మహిళపై యువకుడు అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులో జరిగింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... రాయ్చూర్కు చెందిన...
బ్యాట్తో దాడి చేసి వ్యక్తి హత్య…. పోలీస్ అధికారి కుమారుడు అరెస్టు (వీడియో వైరల్)
జైపూర్: ఓ వ్యక్తిని పోలీస్ అధికారి కుమారుడు బ్యాట్తో కొట్టి చంపిన సంఘటన రాజస్థాన్ రాష్ట్రం జైపూర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... రజ్నిబిహార్ కాలనీలో ప్రశాంత్ శర్మ అనే ఇన్స్పెక్టర్...
ఆ విషయం జగన్ కు చెప్పడంతోనే వివేకా హత్య: బీటెక్ రవి
అమరావతి: మాజీ ఎంపి వివేకానందరెడ్డి హత్యపై మంగళవారం ఎపిసిసి ప్రెసిడెంట్ షర్మిల చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం ఉందని టిడిపి నేత బీటెక్ రవి అభిప్రాయపడ్డారు. వివేకా హత్యపై సాక్షి పత్రిక పలు రకాల...
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం..చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
ఎన్నికల్లో పోటీకి టికెట్ రాలేదని ఆత్మహత్యకు యత్నించిన ఈరోడ్ ఎంపీ గణేశ మూర్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. 2019 లోక్సభ ఎన్నికల్లో డీఎంకే కూటమిలో ఎండీఎంకే కు ఈరోడ్ స్థానం...
టికెట్ ఇవ్వలేదని ఎంపి ఆత్మహత్య…
చెన్నై: పార్లమెంట్ ఎన్నికలలో ఎంపి టికెట్ రాలేదని ఎండిఎంకె నేత, ఈరోడ్ ఎంపి గణేశమూర్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆయన చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. మార్చి 24న ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో...
మనవడి పెళ్లి ఆగిందని తాత ఆత్మహత్య
హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా పెళ్లింట విషాదం నెలకొంది. పెళ్లి ఆగిపోయిందనే మనస్తాపంతో వరుడి తాత పెంటయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిలా పాపన్నపేట మండలం బాచారం గ్రామానికి చెందిన సొంగ రమేశ్కు సంగారెడ్డి...
నాంపల్లి ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఆత్మహత్య
కుటుంబ కలహాలకు తాళలేక ఓ జడ్జి ఆత్మహత్య చేసుకున్న సంఘటన అంబర్పేటలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...అంబర్పేలో కుటుంబంతోపాటు ఉంటున్న మణికంఠ నాంపల్లిలోని జెఎఫ్సిఎం ఎక్సైజ్ కోర్టు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్గా...
రెవెన్యూ అధికారుల మోసం…. ఒకే ఇంట్లో ముగ్గురు ఆత్మహత్య
అమరావతి: తమ భూమి రికార్డులు వేరే వాళ్ల పేర్ల మీద ఉండడంతో ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలో జరిగింది. పోలీసులు...
కుటుంబ కలహాలతో కూతురుతో కలిసి తల్లి ఆత్మహత్య
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం శ్రీరామగిరి గ్రామ శివారు వెంకటాపురంనకు చెందిన ఆకుల లావణ్య (28) కుటుంబ కలహాలతో తన కూతురు ఆకుల నిత్య (8) కుమారుడు ముఖేష్ (10) లను బావిలో...
హత్య కేసులో తల్లీకుమారుడి అరెస్టు
ఈ నెల 17వ తేదీన జరిగిన హత్య కేసులో తల్లీ, కుమారుడిని మీర్చౌక్ పోలీసులు అరెస్టు చేశారు. సౌత్జోన్ డిసిపి సాయిచైతన్య తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు...
భద్రాచలంలో గోదావరి నదిలో దూకి వ్యక్తి ఆత్మహత్య
భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం వద్ద గోదావరి నదిలో ఓ వ్యక్తి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. భద్రాచలం వంతెన పైనుంచి వ్యక్తి దూకాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని నీటిలో...
చేనులో ప్రియురాలు, మరో వ్యక్తిని హత్య చేసిన ప్రియుడు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలంలో జంట హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... చేబ్రోలులో పెండ్యాల లోవమ్మ(35) అనే మహిళ భర్తను వదిలేసి ఒంటరిగా జీవనం...