Home Search
హైదరాబాద్ - search results
If you're not happy with the results, please do another search
అలాంటి క్లాసిక్ సినిమా ‘అంటే సుందరానికీ’
“అంటే సుందరానికీ... మాకు గొప్ప అనుభూతినిచ్చిన చిత్రం. మా బ్యానర్లో ఎప్పటికీ నిలిచిపోయే చిత్రం. ఇదో క్లాసిక్. ఈ సినిమా తీసినందుకు నిర్మాతలుగా మేము చాలా గర్వంగా ఫీలవుతున్నాం”అని అన్నారు మైత్రీ మూవీ...
రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోంది: కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ సెటైరికల్ ట్వీట్ చేశారు. దేశ ప్రజలను మోసం చేస్తూ, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్రంపై కెటిఆర్ ధ్వజమెత్తారు....
చార్మినార్ వద్ద నోట్ల వర్షం!
హైదరాబాద్: ఓ వ్యక్తి చార్మినార్ వద్ద రూ. 500 నోట్లను గాలిలోకి విసిరేసిన విడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెళ్ళి ఊరేగింపు(బారాత్) సందర్భంగా అతడీ పని చేశాడు. గుల్జార్ హౌస్...
బడిబాటకు రాష్ట్రమంతా అపూర్వ స్పందన: సబితా ఇంద్రారెడ్డి
హైదరాబాద్: మన ఊరు-మన బడితో స్కూళ్లలో మౌలిక వసతుల అభివృద్ధి జరిగిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రమంతా పాఠశాలలు పున:ప్రారంభమయ్యాయి. గన్ఫౌండ్రీలోని మహబూబియా ప్రభుత్వ పాఠశాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి...
ఆ పదవి కోసం కేంద్ర రాజకీయాల్లోకి కెసిఆర్ రావడం లేదు: శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్: తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలవ్వాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా శ్రీనివాస్ గౌడ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పేదవారి...
నెక్లెస్ రోడ్డులో కాంగ్రెస్ కార్యకర్తల భారీ ప్రదర్శన…
హైదరాబాద్: నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం నుంచి కాంగ్రెస్ నేతలు భారీ ప్రదర్శన చేపట్టారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇడి ముందు విచారణకు హాజరు కాబోతున్న నేపథ్యంలో ఆ పార్టీ...
ప్రేమ వ్యవహారం… యువతిపై దాడి చేసిన ఆర్ఎస్ఐ
అమరావతి: ఆర్ఎస్ఐ ప్రేమ పేరిట ఓ యువతి మోసం చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ప్రకాశం జిల్లాలో ఓ ఆర్ఎస్ఐ విధులు నిర్వహిస్తున్నాడు....
ఏమైందో ఏమో కానీ….. ఇద్దరు అన్నదమ్ములు మృతి
Khammam news
ఖమ్మం: రోజుల వ్యవధిలో ఇద్దరు కుమారులు మృతి చెందిన సంఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం... పాపటపల్లి గ్రామంలో లీలాప్రసాద్-మాధవి అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ...
జాతీయ వ్యూహంపై పికెతో సిఎం కెసిఆర్
ఎపికి చెందిన మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్కుమార్తోనూ చర్చలు
జాతీయస్థాయిలో పార్టీ ఏర్పాటు, రాష్ట్రపతి ఎన్నిక వ్యూహంపై మంతనాలు
మమతా బెనర్జీ 15వ తేదీన ఏర్పాటు చేసిన విపక్షాల ఢిల్లీ భేటీపై చర్చ
ప్రగతి భవన్లో సుదీర్ఘంగా...
రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి
రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి
దేశంలోనే మొదటిసారిగా డిస్ప్లే ఫ్యాబ్ రంగంలో పెట్టుబడిని దక్కించుకున్న తెలంగాణ
రూ.24 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్న ఎలేస్ట్ కంపెనీ
బెంగళూర్లో మంత్రి కెటిఆర్ సమక్షంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న...
సెలవుల పొడిగింపు లేదు
నేటి నుంచి పాఠశాలలు ప్రారంభం
వేసవి సెలవుల పొడిగింపు లేదు
సర్కారు బడుల్లో ఇంగ్లీష్ మీడియం బోధన
మన ఊరు మనబడికి రూ.2,700 కోట్లు
కేంద్రం ఇచ్చినట్లు బండి సంజయ్ నిరూపించాలి
తెలంగాణకు కేంద్రం అన్నింటా మొండి చేయి...
ఐదో ఏడాదిలోకి అడుగిడిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్
మన తెలంగాణ/హైదరాబాద్: ఆధునిక జీవన విధానంలో మనం భూమిపై భారీ భారం మోపుతున్నాం. భూమి మీద మనిషి చేస్తున్న చేష్టలు వినాశకరంగా మారుతున్నాయి. తల్లి భూదేవిని ప్రతి బిడ్డ కాపాడుకోవాలి. అందరి కోసం...
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ సీన్ రీకన్స్ట్రక్షన్…
హైదరాబాద్: జూబ్లీహిల్స్ గ్యాంగ్ బలాత్కార కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు మైనర్లను జువైనల్ జస్టిస్ బోర్డు నుంచి కస్టడీకి తీసుకున్న పోలీసులు వారిని ఘటనాస్థలానికి తీసుకెళ్లి సీన్ రీకనస్ట్రక్షన్ చేస్తున్నారు. అమ్నేషియా పబ్,...
ప్రత్యూష గరిమెల్ల ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు
హైదరాబాద్: ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గరిమెల్ల ప్రత్యూష ఆత్మహత్య కేసులో బంజారాహిల్స్ పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒంటరితనం, డిప్రెషన్ కారణంగానే ప్రత్యూష ఆత్మహత్య...
అఫ్జల్గంజ్లోని నాలాలో పేలుడు.. ఒకరు మృతి
హైదరాబాద్: నగరంలోని అఫ్జల్ గంజ్ పరిధి మోకురం బజార్ లోని నాలాలో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి చెత్త సేకరించే వ్యక్తి మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం...
తెలంగాణ వ్యాప్తంగా టెట్ పరీక్ష
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా టెట్ పరీక్ష ఆదివారం కొనసాగుతోంది. మధ్యాహ్నం 12 గంటల వరకు టెట్ పేపర్-1, మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు. 2,683 సెంటర్లలో...
తెలుగు రాష్ట్రాలకు మరో 24గంటల్లో నైరుతి రుతుపవనాలు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలకు మరో 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ముంబైతో పాటు ఉత్తర మహారాష్ట్ర, కర్నాటకలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించనున్నాయని తెలిపింది. 48 గంటల్లో...
పట్టణ ప్రగతితో నగరంలో మరింత పచ్చదనం
హైదరాబాద్: పట్టణప్రగతి కార్యక్రమంతో నగరంలో పరిశుభ్రతతో పాటు పచ్చదనం మరింత మెరుగుపడుతోంది. ప్రతి రోజు సేకరించి చెత్త కంటే అదనంగా పట్టణ ప్రగతిలో భాగంగా అదనంగా రోజూ 1500 టన్నుల నుండి 2...
మ్యాన్హోల్ ప్రమాదాలు జరగకుండా జలమండలి ప్రత్యేక చర్యలు
మూతలేనివాటిని, ధ్వంసమైన వాటిని గుర్తించి అధికారులు
డివిజన్ కార్యాలయాలో సరిపడ సేప్టీ కిట్లు అందుబాటులో
పాత మ్యాన్హోల్ స్థానంలో కొత్తవి అమర్చుతున్నట్లు వెల్లడి
హైదరాబాద్: గ్రేటర్ నగర ప్రజలకు తాగునీటి జలాలు అందిస్తున్న జలమండలి వానకాలం ప్రారంభం...
గ్రేటర్లో నేడు టెట్ పరీక్ష
రెండు సెషన్స్లో నిర్వహించనున్న అధికారులు
మూడు జిల్లాల పరిధిలో 83,465 మంది అభ్యర్థులు హాజరు
హైదరాబాద్: గ్రేటర్ నగరంలో నేడు జరిగే టెట్ పరీక్షకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యాశాఖ అధికారులు ఏర్పాటు చేసిన...