Home Search
రాహుల్ గాంధీ - search results
If you're not happy with the results, please do another search
హస్తవ్యస్తం
హైదరాబాద్: కాంగ్రెస్లో పిసిసి కమిటీల నియమాకంతో చెలరేగిన చిచ్చు మరింతగా ముదిరింది. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ సీనియర్ నేతలు ఏకమయ్యారు. రేవంత్ సారథ్యంలోని పిసిసి కమిటీలు వాస్తవ కాంగ్రెస్...
‘సిట్టింగ్’లకే సీట్లు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని టిఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. ముందస్తూ ఎన్నికలన్నది కేవలం ప్రచారం మాత్రమేనని ఆయన కొట్టిపారేశారు. సిట్టింగ్...
జోడో యాత్రను తెలంగాణ సమాజం విజయవంతం చేసిింది: మల్లు
హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ భారత్ జోడో యాత్రను తెలంగాణ సమాజం విజయవంతం చేసినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ ఎంపి మల్లు రవి కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం ఆయన గాంధీ భవన్...
ఖర్గేకే కాంగ్రెస్ కిరీటం
కొత్త చీఫ్గా ఖర్గే.. 26న బాధ్యతల స్వీకరణ
అధ్యక్ష ఎన్నికల్లో థరూర్పై 6,825 ఓట్ల భారీ మెజార్టీతో ఘనవిజయం
శుభాకాంక్షలు తెలిపిన సోనియాగాంధీ, ప్రియాంకాగాంధీ
మల్లికార్జున ఖర్గే దక్కించుకున్న ఓట్లు
శశిథరూర్కు పోలైన ఓట్లు1,072, చెల్లని ఓట్లు...
నిరసన సెగ
ఓటు హక్కు వినియోగంపై రభస జాబితా నుంచి
చెంచారపు పేరు తొలగింపుపై పొన్నాల ఆగ్రహం దేశ
వ్యాప్తంగా 96శాతం ఓటింగ్ ఓటెసిన సోనియా, రాహుల్
మన తెలంగాణ/హైదరాబాద్: ఎఐసిసి అధ్యక్ష ఎన్నికల్లో ఓటు హక్కును...
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో 96శాతం ఓటింగ్
ఢిల్లీలో ఓటేసిన సోనియా, ప్రియాంక, బళ్లారిలో రాహుల్
రేపే ఫలితం వెల్లడి, అంతర్గత ప్రజాస్వామ్యానికి నిదర్శనం : మిస్త్రీ
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. దేశ వ్యాప్తంగా...
కాంగ్రెస్ లో కుతకుతలు
మునుగోడులో ప్రచారానికి
దూరంగా కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
15న ఫ్యామిలీతో కలిసి
విదేశాలకు ప్రయాణం..?
వెంకట్రెడ్డిని సస్పెండ్ చేయాలంటూ
అధిష్టానానికి ఫిర్యాదు చేసిన పార్టీ నేతలు
మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్లో కోమటిరెడ్డి వెం కట్రెడ్డి వ్యవహారం ఆ పార్టీ నేతలకు మింగుడు పడటం...
నేషనల్ హెరాల్డ్ కేసులో నోటీసులు అందుకున్న టి కాంగ్రెస్ నేతలు
హైదరాబాద్: ఢిల్లీలో నేషనల్ హెరాల్డ్ కేసులో టి కాంగ్రెస్ నేతలు నోటీసులు అందుకున్నారు. ఇవాళ పార్టీ ఆడిటర్లతో సమావేశమయ్యారు. నేతలంతా అందుబాటలో ఉండాలని ఎఐసిసి ఆదేశించింది. నోటీసులు అందుకున్న వారిలో షబ్బీర్ అలీ,...
అధ్యక్ష బరిలో లేను.. గీసిన గిరి దాటను
అధ్యక్ష బరిలో లేను.. గీసిన గిరి దాటను
సోనియాజీ నిర్ణయాన్నిబట్టే సిఎం పదవి
స్పష్టం చేసిన అశోక్ గెహ్లోట్
పార్టీ నాయకురాలితో భేటీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష స్థానానికి తాను పోటీ చేయబోనని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్...
అశోక్ గెహ్లాట్ కు కళ్లెం వేసిన సోనియా
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్ధి రేసులో ముందున్న రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్కు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చెక్ పెట్టారు. నిన్న సాయంత్రం నుంచి పడిగాపులు కాసిన గెహ్లాట్కు ఎట్టకేలకూ...
చేనేతకు ‘మరణ’శాసనం
దేవుని పేరిట రాజకీయాలు చేసేవారిని
నిలదీయండి కులం, మతం పేరిట
రాజకీయాలు వద్దు చేసిన అభివృద్ధి
ఎంటో బిజెపి నేతలను చూపమనండి
సిరిసిల్లలో కొండా లక్ష్మణ్ బాపూజీ
కాంస్య విగ్రహం ఆవిష్కరణలో కెటిఆర్...
సిరీస్ గెలిచేదెవరో?
సిరీస్ గెలిచేదెవరో?
ఆత్మవిశ్వాసంతో భారత్, గెలుపు కోసం ఆస్ట్రేలియా
నేడు ఉప్పల్లో చివరి టి20
మన తెలంగాణ/హైదరాబాద్: ఆస్ట్రేలియాతో ఆదివారం ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే పోరుకు టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమైంది. సిరీస్లో ఇరు...
దేశ ప్రజలపై బిజెపి దాడి చేస్తోంది
ప్రజల ఆత్మగౌరవం కాపాడేందుకు రాహుల్ పాదయాత్ర
దేశ సమైక్యత, సమగ్రతను కాపాడేందుకు
కాంగ్రెస్ పార్టీ ఎన్నో త్యాగాలు చేసింది
దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కాంగ్రెస్ పార్టీ నిలదీస్తుంటే
ప్రధాని మోడీ, అమిత్షాలు భయపడుతున్నారు
దేశ ప్రజలపై...
ఆర్జెడి చీఫ్ లాలు ప్రసాద్తో నితీశ్ భేటీ
పట్నా: బిహార్ సీఎం నితీశ్ కుమార్ సోమవారం ఆర్జెడి అధ్యక్షుడు లాలు ప్రసాద్తో భేటీ అయ్యారు. విపక్షాల ఐక్యత కోరుతూ నితీశ్ ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ పర్యటన ముందు లాలుతో నితీశ్ భేటీ...
నవంబర్ 5న మౌనం వీడతా
జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
మన తెలంగాణ/హైదరాబాద్ : ఈ ఏడాది నవంబర్ 5న మౌనం వీడుతానని కాంగ్రెస్ ఎంఎల్ఎ జగ్గారెడ్డి ప్రకటించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను జీవితకాలం పాటు కాంగ్రెస్ పార్టీలోనే...
అహింసాయుత ఉద్యమం అత్యంత కఠినమైనది: జగదీష్ రెడ్డి
నల్లగొండ: స్వాతంత్ర్య స్ఫూర్తిని నేటి తరానికి అందించాల్సిన గురుతరమైన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలోని రాష్ట్ర...
ఇంటింటికి ‘బూస్టర్’
ఉద్యమంగా టీకా కార్యక్రమం,ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలి
వ్యాధులు ప్రబలకుండా చర్యలు
ప్రభుత్వాసుపత్రుల్లో అన్ని వ్యాధులకు చికిత్స
డెంగ్యూ నివారణలో ప్రజల భాగస్వామ్యం కీలకం
మంకీపాక్స్పై ఆందోళన వద్దు
ఈ వ్యాధికి ఫీవర్ హాస్పిటల్లో చికిత్స...
గాంధీలో పరీక్షలు నిర్వహించేలా...
ప్రతిపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి అల్వా
పవార్ నివాసంలో నిర్ణయం ..రేపు నామినేషన్
న్యూఢిల్లీ : ఉప రాష్ట్రపతి పదవికి ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మాజీ గవర్నర్ మార్గరేట్ అల్వాను ఆదివారం ఖరారు చేశారు. మార్గరేట్ అల్వా కాంగ్రెస్ నాయకురాలు, రాజస్థాన్...
‘పక్కా’ 90 సీట్లు.. హ్యాట్రిక్
టిఆర్ఎస్కు ఉన్న ప్రజాధారణకు
ప్రతిపక్షాల సర్వేలే నిదర్శనం రాష్ట్రం
పట్ల మోడీకి అంతులేని వివక్ష
గుజరాత్కు వరదలొస్తే భారీగా నిధులు
తెలంగాణకు పైసా విదల్చని కేంద్రం
బిజెపి చెబుతున్న డబుల్ ఇంజిన్
అంటే మోడీ, ఇడీ...
ఒక్క ఓటు తగ్గినా రాజకీయాలకు గుడ్ బై: ఉత్తమ్ కుమార్రెడ్డి
కోదాడలో కాంగ్రెస్దే విజయం
50 వేల మెజార్టీకి ఒక్క ఓటు తగ్గినా రాజకీయాలకు గుడ్ బై
మాజీ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్రెడ్డి సంచలన వ్యాఖ్యలు
మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపి ఉత్తమ్...