Home Search
రాహుల్ గాంధీ - search results
If you're not happy with the results, please do another search
వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చల్లా శ్రీకాంత్రెడ్డి
ఫరూఖ్నగర్: వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే అని ఫరూఖ్నగర్ మండల పార్టీ అధ్యక్షుడు చల్లా శ్రీకాంత్రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని కొంగగూడ, వెంకన్నగూడ గ్రామాల్లో...
గ్రామాల్లో పార్టీని బలోపేతం చేద్దాం… కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొద్దాం
టిపిసిసి ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్
ఫరూఖ్నగర్: గ్రామాల్లో పార్టీని అన్ని రంగాల్లో బలోపేతం చేసి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొద్దామని టిపిసిసి ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ అన్నారు....
హస్తంలో బిసిల లొల్లి
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ సరికొత్త లొల్లి మొదలైంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బలహీనవర్గాల కులాలకు చెందిన నా =యకులకు సగభాగం సీట్లివ్వాలనే డిమాండ్ ఊపందుకుంది. అందుకు తగినట్లుగా అధినాయకుల సమావేశాలు, చర్చ లు,...
బిజెపి మరో వికెట్ ‘డౌన్’!
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం వేడెక్కింది. ఇప్పటికే ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి నేతల వలసలు ప్రారంభమయ్యాయి. బిఆర్ఎస్ నుంచి బహిష్కరించబడిన మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఖమ్మంలో...
సెప్టెంబరు 17న కాంగ్రెస్ మేనిఫెస్టో !
హైదరాబాద్: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్షంగా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా అభ్యర్థుల ఎంపికతో పాటు మేనిఫెస్టోను ప్రజల్లోకి త్వరగా తీసుకెళ్లేలా వ్యూహాలను పన్నుతోంది. కర్ణాటక ఎన్నికల్లో అమలు...
పామాయిల్ రైతులకు మోడీ సర్కార్ మొండిచేయి: కోదండరెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ : రాజీవ్ గాంధీ హయాంలో పామాయిల్ ఆయిల్ ఉత్పత్తి ఇతర దేశాలకు అయ్యేదని, యూపీఏ హయాంలో పామాయిల్ రైతులకు సపోర్ట్ బాగా ఇచ్చిందన్నారు. ప్రస్తుతం పామాయిల్ రైతులకు మోడీ సర్కార్ మొండిచేయి...
విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించిన బస్సు డ్రైవర్
అమరావతి: ఏలూరు జిల్లా గోపవరంలో టిడిపి కార్యకర్త వికృత చేష్టలకు పాల్పడుతున్నాడు. టిడిపి కార్యకర్త మురళి(50) విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఓ ప్రైవేటు కాలేజీలో గోపవరానికి చెందిన 20 మంది విద్యార్థులు చదువుతున్నారు....
మన్సూరాబాద్లో పలుపార్టీల యువకులు బిఆర్ఎస్లో చేరిక
ఎల్బీనగర్: సోషల్ మీడియాలో భాజపా అసత్య ప్రచారాల చేస్తుందని వాటిని నమ్మకూడదని ఎల్బీనగర్ ఎంఎల్ఎ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. మన్సూరాబాద్ డివిజన్ హిమపురి కాలనీలో యువజన నాయకులు జక్కడి రఘువీర్రెడ్డి అధ్వర్యంలో ఏర్పాటు...
తెలంగాణ జనగర్జనకు తరలిన కాంగ్రెస్ నేతలు
కేసముద్రం : ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన తెలంగాణ జనగర్జన బహిరంగసభకు కేసముద్రం, ఇనుగుర్తి మండల నేతలు తరలి వెళ్లారు. జ్యోతిబాపూలే సెంటర్ నుండి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంబటి మహేందర్రెడ్డి...
ఇది అత్యంత హెయమైనా చర్య: సీతక్క
ఖమ్మం: కాంగ్రెస్ జనగర్జన సభ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మంలో తనిఖీల పేరుతో వాహనాలను అడ్డుకుంటున్న పోలీసులపై ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సభ, బిఆర్ఎస్ పార్టీలో కలవరం మొదలైందని అన్నారు.అందుకే...
టికెట్ల కోసం కాంగ్రెస్లో పెరుగుతున్న బిసిల డిమాండ్
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు మాత్రం కచ్చితంగా టికెట్ మాత్రం తమకే ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్...
ఖమ్మంలో నిర్వహించే జన గర్జనను విజయవంతం చేయండి
వరంగల్ : జూలై 2న ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే తెలంగాణ జన గర్జన భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ తరలి రావాలని ఎన్ఆర్ఐ, చెర్లపాలెం...
జన గర్జనకు తరలిరండి
తొర్రూరు : జూలై 2న ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే తెలంగాణ జన గర్జన భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ప్రతీ ఒక్కరూ తరలి రావాలని ఎన్ఆర్ఐ, చెర్లపాలెం...
భట్టి పాదయాత్ర ముగింపు సభలోనే పొంగులేటి చేరిక
సూర్యాపేట: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు బహిరంగ సభలో ఖమ్మం మాజీఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఏఐసిసి జనరల్ సెక్రటరీ, కాంగ్రెస్...
భట్టి పాదయాత్ర ముగింపు సభలోనే పొంగులేటి చేరిక
సూర్యాపేట : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు బహిరంగ సభలో ఖమ్మం మాజీఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఏఐసిసి జనరల్ సెక్రటరీ,...
కాంగ్రెస్ పార్టీలో చేరికలు
నారాయణఖేడ్ టౌన్: కంగ్టి మండల పరిధిలోని నాగూర్ ( బి ) గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ కాశీనాథ్పాటిల్, యువత, నాయకులు పండరిల ఆధ్వర్యంలో సుమారు 50మంది బీఆర్ఎస్ నాయకులు, 20 కుటుంబ...
ప్రతి గిరిజన బిడ్డా కాంగ్రెస్కే జై కొట్టాలి
యాదాద్రి భువనగిరి: గిరిజనుల సమస్యలు పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, అందకు ప్రతి గిరిజన బిడ్డా కాంగ్రెస్ పార్టీకి జై కొట్టాలని మునుగోడు ఇంచార్జి టిపిసిసి ప్రధానకార్యదర్శి చలమల్ల కృష్ణారెడ్డి...
ఈతకు వెళ్ళి బాలుడి మృతి
గోవిందరావుపేటః సరదాగా ఈతకు వెళ్ళి కుంటలో పడి బాలుడు మృతిచెందిన సంఘటన మండలంలోని గాంధీనగర్లో గురువారం చోటు చేసుకుంది. మృతుడి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం ... మండలంలోని గాంధీనగర్ గ్రామానికి చెందిన...
రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరగాలి
రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరగాలి
పొంగులేటి, జూపల్లిలను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించాం
త్వరలోనే ఖమ్మంలో భారీ బహిరంగ సభ
ఒక్క అవకాశం ఇవ్వండి.. బతుకుల తెలంగాణ మారుస్తాం...
పొంగులేటి, జూపల్లితో భేటీ అనంతరం మీడియాతో...
కోమటి రెడ్డితో రేవంత్ భేటీ
హైదరాబాద్: ఎంపి కోమటి రెడ్డి నివాసంలో బుధవారం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సుమారు అరగంట పాటు చర్చ సాగింది. ఈ చర్చలో భాగంగా వచ్చే ఎలక్షన్స్ లో పార్టీ వ్యూహల గురించి...