Tuesday, May 7, 2024

గనిలో ప్రమాదం: ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

Six killed in mine accident in Meghalaya

షిల్లాంగ్: మేఘాలయలోని తూర్పు జెయింటియా కొండల్లోని ఓ గనిలో జరిగిన ప్రమాదంలో ఆరుగురు మరణించారని అధికారులు తెలిపారు. దీన్శాలాలు, సర్కారీ, రింబాయి గ్రామాల సమీపంలోని గనిలో గురువారం అర్థరాత్రి ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. మృతుల్లో ఐదుగురిని గుర్తించామని, వీరిలో ఎక్కువభాగం అస్సాంకు చెందినవారని తెలిపారు. గనిలో ఓ యంత్రం ఊడిపడటంతో వారంతా గుంటలో పడి చనిపోయారని తెలిపారు. గని యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. ఇదే గనిలో 2018, డిసెంబర్‌లో జరిగిన ప్రమాదంలో 15మంది చనిపోవడం గమనార్హం.

Six killed in mine accident in Meghalaya

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News