- Advertisement -
న్యూఢిల్లీ: మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్కి జెడ్ ప్లస్ రక్షణ కల్పించినట్టు అధికారులు తెలిపారు. గొగోయ్ రక్షణ బృందంలో 812మంది సిఆర్పిఎఫ్ కమాండోలు ఉంటారు. వీరు ఆయన ఇంటి వద్ద కూడా రక్షణ కల్పిస్తారు. 2019లో చీఫ్ జస్టిస్గా రిటైరైన్న గొగోయ్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు కూడా. సిఆర్పిఎఫ్తో రక్షణ పొందుతున్న విఐపీల్లో గొగోయ్ 63వ వ్యక్తి అని అధికారులు తెలిపారు.
Z plus protection for Former CJI Ranjan Gogoi
- Advertisement -