Tuesday, April 30, 2024

రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

Six killed in road accident in Tamilnadu

సేలం: తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లా అత్తూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చి అదుపుతప్పిన లారీ ఆగి ఉన్న ప్రైవేట్ బస్సును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News