Tuesday, May 7, 2024

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రకుట్ర భగ్నం

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లో ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. శ్రీనగర్ బారాముల్లా జాతీయ రహదారిపై ఐఇడి కలకలం సృష్టిస్తోంది. ఐఇడిని బాంబ్ స్కాడ్ నిర్వీర్యం చేశారు. సంగమ్ ఫ్లైఓవర్‌పై బ్యాగ్ కనిపించడంతో సిఆర్ పిఎఫ్ జవాన్లు ఘటనా స్థలానికి చేరుకొని ఫ్లైఓవర్ దూరంగా తీసుకెళ్లారు. నిర్మానుష్య ప్రదేశంలో పడేయడంతో బాంబు పేలింది. ఫ్లైఓవర్ పై ఐఇడిని ఉగ్రవాదులు అమర్చి ఉంటారని సైన్యం ఉన్నతాధికారులు అనుమానం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News