Saturday, May 4, 2024

దుందిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యార్థిని ఆత్మహత్య..

- Advertisement -
- Advertisement -

కుత్బుల్లాపూర్: మర్రిలక్ష్మారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో CSE AIML మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్ధిని ప్రణీత కళాశాల హాస్టల్ రూములో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది.  విద్యార్థిని మృతదేహాన్ని కాలేజీ యాజమాన్యం ఎవరికి తెలియకుండా మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.విద్యార్థిని ఆత్మహత్య కు గల కారణాలు తెలియాల్సివుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News