Friday, April 26, 2024

వాణిదేవిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి: కెకె

- Advertisement -
- Advertisement -

Surabhi Vanidevi will win hug majority

హైదరాబాద్: పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో సురభి వాణిదేవిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని రాజ్యసభ ఎంపి కె కేశవరావు కోరారు. ఖైరతాబాద్‌లో గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సి ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేస్తన్న అభ్యర్థుల్లో వాణిదేవిని మించిన అవగాహన, అనుభవం ఉన్నవాళ్లేవరూ లేరన్నారు. దివంగత మాజీ ప్రధాని పివి నరసింహా రావు వెంటే పలు రాష్ట్రాలు, అనేక దేశాలు తిరిగి పరిశీలించిన రాజకీయ అనుభవం వాణిదేవికి ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News