- Advertisement -
కాన్ బెర్రా: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 303 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఒక దశలో విజయం ముంగిట నిలిచిన ఆసీస్ ను భారత బౌలర్లు వరుస వికెట్లతో చెలరేగి దెబ్బకొట్టారు. దీంతో ఆసీస్ 49.2 ఓవర్లలో 289 పరుగులకు ఆలౌట్ కావడంతో భారత్ తొలి విజయాన్ని నమోదు చేసింది. దీంతో ఆసీస్ 2-1తో వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది.
Team India win by 13 Runs against AUS
- Advertisement -