Tuesday, April 30, 2024

ప్రజలందరూ టిఆర్‌ఎస్ వైపే ఉన్నారు: బాల్కసుమన్

- Advertisement -
- Advertisement -

Telangana People support to TRS Party

 

నల్లగొండ: టిఆర్‌ఎస్ అభ్యర్థి నోముల భగత్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకుందామని టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ, ప్రభుత్వ విప్ బాల్కసుమన్ తెలిపారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల సందర్భంగా పెద్దవూర మండలంలోని పలు గ్రామాల్లో టిఆర్‌ఎస్ పార్టీ నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్కసుమన్ మాట్లాడారు. దేశంలో ఎక్కడాలేనన్ని అభివృద్ధి పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని, నాగార్జున సాగర్‌లో ప్రజలందరూ టిఆర్‌ఎస్ వైపే ఉన్నారని, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బాల్కసుమన్, ఎంఎల్‌ఎ చిరుమర్తి లింగయ్య, అభ్యర్థి నోముల భగత్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News