Tuesday, April 23, 2024

తెలంగాణలో కొత్తగా 50 కేసులు నమోదు..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 7,153 కొవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 50 కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి తాజాగా 66 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 283 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. మరో 371 మంది ఫలితాలు రావాల్సి ఉంది.

Telangana Reports 50 new corona cases in 24 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News