- Advertisement -
ఫౌరసరఫరాల శాఖ కమీషనర్ అనిల్కుమార్
హైదరాబాద్: వానాకాలంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లకు పౌరసరఘాల శాఖ రాష్ట్ర వ్యాప్తంగా పకడ్బంది ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా ఫిర్యాదుల కోసం హైదరాబాద్ లోని పౌరసరఫరాల భవన్లో 1967, 180042500333, 18004254614 టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటుచేసింది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఫిర్యాదులను స్వీకరిస్తారు. ధాన్యం విక్రయంలో ఏదైనా సమస్యలుంటే రైతులు నేరుగా ఈ నెంబర్లకు ఫిర్యాదు చేయవచ్చని పౌరసరఫరాల శాఖ కమీషనర్ అనిల్ కుమార్ శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.
Toll-free Helpline Numbers For Farmers
- Advertisement -