Sunday, April 28, 2024

పార్లమెంటులో టిఆర్ఎస్ ఎంపిలు వాకౌట్…

- Advertisement -
- Advertisement -

Opposition protest in Mahatma Gandhi statue in Parliament

ఢిల్లీ: ధరల పెంపు, జిఎస్‌టి అంశంపై మొండి వైఖరికి నిరసనగా టిఆర్‌ఎస్ ఎంపిలు వాకౌట్ చేశారు. టిఆర్‌ఎస్ ఎంపి నామా నాగేశ్వర్ రావు ప్రజా సమస్యలపై పార్లమెంటులో చర్చించాలని పట్టుబట్టారు. లోక్ సభ స్పీకర్ చర్చకు అనుమతి ఇవ్వకపోవడంతో టిఆర్‌ఎస్ ఎంపిలు వాకౌట్ చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టిఆర్‌ఎస్ ఎంపిలతో పాటు డిఎంకె, ఎస్‌పి, బిఎస్‌పి, టిఎంసి ఎంపిలు వాకౌట్ చేశారు. కేంద్రం తీరుకు నిరసనగా లోక్ సభలో టిఆర్‌ఎస్‌తో పాటు విపక్షాలు కూడా వాకౌట్ చేశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News