Tuesday, May 21, 2024

25న హైటెక్స్‌లో ప్లీనరీ విజయవంతం చేయాలి: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

 

TRS party plenary in Hitex

మనతెలంగాణ/హైదరాబాద్: చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ ముఖ్యశ్రేణులతో ఈ నెల 25 న హైటెక్స్‌లో నిర్వహించే ప్లీనరీ, నవంబర్15 న వరంగల్‌లో నిర్వహించే విజయగర్జన సభ ను విజయవంతం చేయాలని టిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ కోరారు. సోమవారం తెలంగాణభవన్‌లో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు దిశ నిర్దేశం చేశారు. కార్యక్రమంలో మంత్రులు సబితారెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, రాజ్యసభ సభ్యులు కేశవరావు, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, మహేష్‌రెడ్డి, మెతుకు ఆనంద్, చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి.రంజిత్‌రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News