Friday, April 26, 2024

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

4 died in Road Accident in Adilabad

సంగారెడ్డి: రెండు వేర్వేరు ప్రమాదాలలో ఇద్దరు మృతి చెందిన సంఘటనలు సంగారెడ్డి జిల్లాలో జరిగాయి. కారు డివైడర్ ను ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా జిహెచ్‌ఎంసి పరిధిలోని పటాన్‌చెరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కొత్త సంవత్సర వేడుకలో భాగంగా ఐదుగురు స్నేహితులు టోలిచౌకి నుంచి సంగారెడ్డిలోని ఓ దాబాకు కారులో వెళ్తుండగా డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పటాన్ చెరూ పాత టోల్‌గేట్ వద్ద బైక్ బోల్తాపడడంతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సాయికృష్ణ ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందాడు. పోలీసులు రెండు ఘటనలపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News