Sunday, April 28, 2024

అల్లుడి చేతిలో మామ హతం.. కారణం అదే…

- Advertisement -
- Advertisement -

పెంచికలపేట: కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేట మండలం లొడ్పల్లిలో శుక్రవారం దారణం చోటుచేసుకుంది. అల్లుడు తిరుపతి చేతిలో మామ హతమయ్యాడు. మృతుడిని భీమయ్య(60)గా గుర్తించారు. డబ్బుల విషయంలో మామ, అల్లుడి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అల్లుడు నెట్టడంతో కిందపడి తలకు దెబ్బతగిలి మామ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News