Tuesday, April 30, 2024

కొత్త పోస్టు.. అందమైన స్నేహితులు

- Advertisement -
- Advertisement -

హామిల్టన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆదివారం ట్విట్టర్‌లో ఒక విచిత్రమైన ఫొటోను షేర్ చేసుకున్నాడు. న్యూజిలాండ్ ఎలెవన్‌తో జరిగిన మూడు రోజుల సన్నాహక మ్యాచ్ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కోహ్లీ సంతోషంతో ఒక ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. అందులో కోహ్లీతో పాటుగా పేసర్ మహ్మద్ షమీ, ఓపెనర్ పృథ్వీషా ఉన్నారు.ఈ ముగ్గురూ తమ కళ్లను విచిత్రంగా తిప్పుతూ నాలుకలు బైటికి పెట్టి ఫొటోకు పోజిచ్చారు. దీనికి కోహ్లీ కొత్త పోస్టు, అందమైన స్నేహితులు అంటూ క్యాప్షన్ పెట్టాడు.

Virat Kohli shares photo viral his sundar dost

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News