- Advertisement -
దుబాయ్: టి-20 వరల్డ్ కప్లో భాగంగా షార్జా క్రికెట్ స్టేడియంలో బంగ్లాదేశ్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో విండీస్ ఆరు ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 29 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. లూవిస్ ఆరు పరుగులు చేసి ముష్తఫీజర్ బౌలింగ్లో మష్ఫీకర్కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. క్రిష్ గేల్ నాలుగు పరుగులు చేసి మహేదీ హసన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. ప్రస్తుతం క్రీజులో రోస్టన్ చేజ్ (8), హెట్మెయిర్ (8) బ్యాటింగ్ చేస్తున్నారు.
- Advertisement -