Sunday, April 28, 2024

ఎఫ్‌ఎఎంఇ 2 పథకం అంటే?

- Advertisement -
- Advertisement -

ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించే లక్ష్యంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌ఎఎంఇ2 పథకాన్ని ప్రారంభించింది. దీని కింద ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు సబ్సిడీలు ఇస్తారు. ఎఫ్‌ఎఎంఇ1 పథకం కింద రూ.800 కోట్లు కేటాయించారు. ఫేమ్-2 కోసం రూ.10 వేల కోట్లు కేటాయించారు.

సబ్సిడీ కోసం రూ.10 వేల కోట్లు
ప్రభుత్వం ఫేమ్-2 పథకాన్ని ఏప్రిల్ 2019లో ప్రారంభించగా, ఇది ఐదేళ్లపాటు జరిగింది. మార్చి 24న ముగుస్తుంది. మొత్తం బడ్జెట్ రూ. 10,000 కోట్లు, ప్రతి సంవత్సరం 2000 కోట్ల రూపాయల సబ్సిడీ ఇవ్వాలి. ఫిబ్రవరి 2023లో సమర్పించిన బడ్జెట్‌లో ఈ మొత్తాన్ని రూ.5,172 కోట్లకు పెంచగా, రూ.3,889 కోట్లు ఇప్పటివరకు ఖర్చు చేశారు. 2023 మార్చి 4 నాటికి దేశంలో 9,75,000 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు విక్రయించారు. 20222023లో విక్రయించిన ఇవిలలో 60 శాతం కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News