Friday, May 3, 2024

కడపలో టిడిపి జడ్‌పిటిసి ఇంటిపై వైసిపి శ్రేణుల దాడి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా గోపవరంలో వైసిపి అరాచకాలు కొనసాగుతున్నాయి. రోజు రోజు వైసిపి అరాచకాలు పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసిన టిడిపి శ్రేణులపై దాడులకు పాల్పడుతున్నారు. టిడిపి జడ్‌పిటిసి జయరామిరెడ్డిపై వైసిపి నేత వేణు అనుచరులు దాడి చేశారు. సండ్రపల్లిలో జయరామిరెడ్డి ఇంటిపై కర్రలతో దుండగులు దాడి చేశారు. ఇంట్లో ఉన్న ముగ్గురు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. జడ్‌పిటిసి జయరామి రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Also Read: మంచంపై పాకుతున్న 3 రోజుల శిశువు(వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News