- Advertisement -
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11,502 కరోనా పాజిటీవ్ కేసులు నమెదయ్యాయని, మరో 325 మంది కరోనాతో మృతి చెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 3,32,424కు చేరింది. ఇక, కరోనాతో ఇప్పటివరకు దేశంలో 9,520మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలోని వివిధ ఆస్పత్రిల్లో 1,53,106 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
11 502 New Corona Cases Reported in India
- Advertisement -