- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో మరో 11 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 1,001కు చేరింది. ఇప్పటివరకు కరోనా బారిన పడి 25 మంది ప్రాణాలు కోల్పోగా, ఈరోజు 9 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక, కరోనా నుంచి మొత్తం 316 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కాగా, రాష్ట్రంలో ప్రస్తుతం 660 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
11 New Corona Cases Registered in Telangana
- Advertisement -