Tuesday, May 21, 2024

తెలంగాణలో మరో 11 కొత్త కేసులు నమోదు

- Advertisement -
- Advertisement -

Covid 19 test

 

హైదరాబాద్‌: తెలంగాణలో మరో 11 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 1,001కు చేరింది. ఇప్పటివరకు కరోనా బారిన పడి 25 మంది ప్రాణాలు కోల్పోగా, ఈరోజు 9 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఇక, కరోనా నుంచి మొత్తం 316 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కాగా, రాష్ట్రంలో ప్రస్తుతం 660 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

11 New Corona Cases Registered in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News