Saturday, May 4, 2024

ఎపి @ 11 వేలు…. 81 మంది మృతి

- Advertisement -
- Advertisement -

11 Thousand corona positive cases in Andhra Pradesh

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దేశంలో సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిన కూడా ఎపిలో మాత్రం కొనసాగుతోంది. గత 24 గంటల్లో 11,421 మందికి కరోనా వైరస్ సోకగా 81 మంద చనిపోయారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పట వరకు కరోనా కేసుల సంఖ్య 17,28,577కు చేరుకోగా 11,213 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం 1,38,912 మంది చికిత్స తీసుకుంటున్నారు. 1.9 కోట్ల మందికి కరోనా టెస్టులు చేయగా ఒక కోటి మందికి వ్యాక్సిన్ ఇచ్చామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News