Friday, May 3, 2024

110 సంవత్సరాల వృద్ధురాలు మృతి….

- Advertisement -
- Advertisement -

110 సంవత్సరాల వృధ్దురాలికి మృతికి నివాళుర్పించిన అన్నం శ్రీనివాసరావు

 

మన తెలంగాణ/ఖమ్మం కల్చరల్: ఖమ్మం నగర పరిధిలోని కైకొండాయిగూడెంలో చావా సీతమ్మ అనే 110 సంవత్సరాల వృధ్దురాలి మృతి చెందింది. ఆమెకు ఐదుగురు కుమారులు, 8మంది కుమార్తెలు. మొత్తం 13 మంది సంతానం. ఇద్దరు కుమారులు, ఒక కూతురు, ఒక కోడలు, ఐదుగురు అల్లుళ్లు కూడా మరణించారు. ఈమె మనవళ్లు, మనుమరాళ్లు 30 మందిని కలిగి ఉన్నారు. మరణించేవరకు కూడా ఆమె తన పనులు తానే చేసుకునేది. ఆమె మరణం పట్ల సంతాపం తెలుపుతూ ప్రముఖ మానవతావాది, అన్నం సేవా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ అన్నం శ్రీనివాసరావు, అన్నం వెంకటేశ్వర్లు ఆమె భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించి వారి కుటుంబసబ్యులకు ప్రగాడ సానుభూతిని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News