Saturday, May 4, 2024

ఎపిలో కొత్తగా 14,429 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

14429 new covid-19 cases reported in AP

అమరావతి: ఎపిలో కరోనా పాజిటివ్ కేసులు పదివేలకు పైనే నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 14,429 మందికి కరోనా వైరస్ సోకింది. తాజాగా మరో 103 మంది మరణించారు. అదే సమయంలో కరోనా నుంచి 20,746 మంది బాధితులు కోలుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం 1,80,362 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఆంధ్రలో ఇప్పటివరకు 10,634 మంది కరోనాతో మృతిచెందారు. ఎపిలో 24 గంటల వ్యవధిలో 84,502 మందికి కరోనా పరీక్షలు నిర్వహించనట్టు రాష్ట్రవైద్య ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది.

14429 new covid-19 cases reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News