Sunday, May 19, 2024

ఎపిలో కొత్తగా 15,284 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

15284 New Covid-19 Cases Reported in AP

అమరావతి: ఎపిలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 72,979 మందికి పరీక్షలు నిర్వహించగా 15,284 మందికి కరోనా వైరస్ సోకింది. తాజాగా మరో 106 మంది కరోనాతో మరణించారు. అదే సమయంలో 20,917 మంది బాధితులు కోలుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం 1,98,023 కరోనా యాక్టివ్ కేసులున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

15284 New Covid-19 Cases Reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News