Wednesday, May 8, 2024

ఎపిలో కొత్తగా 175 పాజిటీవ్ కేసులు.. ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

175 New Corona Cases Registered in AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24 గంటలలో కొత్తగా 120 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక, కరోనా వైరస్ కారణంగా ఎపిలో ఇద్దరు చనిపోయినట్లు తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం 8 లక్షల 91వేలకు పైగా కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారిసంఖ్య 7,182కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,268 కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పవటివరకు రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల 83 వేలకు పైగా కరోనా బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

175 New Corona Cases Registered in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News