Wednesday, May 8, 2024

దేశంలో కొత్తగా 18,177 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

18177 New Covid-19 Cases Reported in India

న్యూఢిల్లీ: భారత్ లో కోవిడ్-19 కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 18,177 మందికి కొత్తగా వైరస్ సోకగా.. 217 మంది మృతి చెందారు. ఇండియాలో కరోనా పాజిటివ్ కేసులు కోటీ 3 లక్షల 23వేలకు చేరాయి. దేశంలో ప్రస్తుతం 2.47 లక్షల యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 99.27లక్షల మంది బాధితులు కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 1.49లక్షల మందిని కరోనా మహమ్మారి కబలించింది. జనవరి 2 వరకు మొత్తం 17,48,99,783 మంది బాధితుల నమూనాలను పరీక్షించారు. వీటిలో 9,58,125 మందికి నిన్న పరీక్షలు చేసినట్టు ఐసిఎంఆర్ ప్రకటించింది.‌

18177 New Covid-19 Cases Reported in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News