Friday, April 26, 2024

సైబరాబాద్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

- Advertisement -
- Advertisement -

313 booked for drunk driving in Cyberabad

హైదరాబాద్: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో శనివారం రాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 313 మందిని పట్టుకున్నారు. అందులో 228 బైకులు, 69 కార్లు, 11 ఆటోలు, 5 లారీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత వారం రోజుల నుంచి సైబరాబాద్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ తనిఖీలు రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 3గంటల వరకు నిర్వహిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

313 booked for drunk driving in Cyberabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News