Sunday, May 5, 2024

తెలంగాణలో మరో 394 మందికి కరోనా

- Advertisement -
- Advertisement -

394 New Covid-19 Cases Reported in Telangana

హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24గంటల్లో 394 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. మరో ముగ్గురు కరోనాతో మృతి చెందారు. అదే సమయంలో 574 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,87,502 మందికి వైరస్ సోకింది. ఈ మహమ్మారి బారినపడి 1,549 మంది ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణ వ్యాప్తంగా 2,80,565 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,388 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.  హోం ఐసోలేషన్ లో  3,210 మంది చికిత్స పొందుతున్నారు. జిహెచ్ఎంసి పరిధిలో కొత్తగా 81 మందికి కరోనా సోకినట్టు అధికారులు తెలిపారు.

394 New Covid-19 Cases Reported in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News