- Advertisement -
తమిళనాడు: చెన్నైలో ఆన్ లైన్ మనీ యాప్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు చైనా యువకులతో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. ‘ఎమ్ రూపీ’ పేరుతో ఈ ముఠా యాప్ ను నడుపుతోంది. రూ. 5వేల లోన్ కు నిర్వహకులు రూ.3500 ఇస్తున్నారు. అప్పుతీసుకున్న వారు వడ్డీ కట్టకపోతే వస్తువులను జప్తు చేస్తున్నారు. స్థానికుల ఫిర్యాదుతో చైనా ముఠాను అరెస్టు చేసి విచారణ చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.
Online app gang arrested in Chennai
- Advertisement -