Tuesday, May 7, 2024

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి..

- Advertisement -
- Advertisement -

2 Killed in Road Accident in AP

అమరావతి: తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం జిల్లాలోని మారేడుమిల్లి మండలంలోని దేవరపల్లి సమీపంలో వేగంగా వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

2 Killed in Road Accident in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News