Sunday, May 5, 2024

రాజేంద్రనగర్‌లో జూదం… 20 మంది అరెస్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలో లాల్‌దాబా వద్ద జూద స్థావరంపై పోలీసులు దాడి చేశారు. జూదం ఆడుతున్న 20 మందిని అరెస్టు చేసి వారి నుంచి పది లక్షల రూపాయలు, ఎనిమిది సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పేకాట స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయనే దానిపై నిందితుల నుంచి పోలీసులు సమాచారం రాబడుతున్నట్టు సమాచారం.

Also Read: వీర్యదానంతో 550 మంది పిల్లలకు తండ్రయ్యాడు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News