Thursday, May 2, 2024

ఎపిలో కొత్తగా 2209 పాజిటీవ్ కేసులు.. 22మంది మృతి

- Advertisement -
- Advertisement -

2209 New Corona Cases Reported in AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 81,505 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 2,209 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనాతో మరో 22 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. తాజా కేసులతో మొత్తం నమోదైన కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 19,78,350కి చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 13,490మంది బాధితులు కరోనా వైరస్ కారణంగా మరణించారు. గత 24 గంటల్లో 1896మంది బాధితులు కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 20,593 కరోనా యాక్టీవ్ కేేసులు ఉన్నాయి.

2209 New Corona Cases Reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News