Wednesday, May 1, 2024

బావిలో పూడిక తీస్తుండగా ప్రమాదం: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

3 labourers killed in Surajpur due to landslide

సూరజ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సూరజ్‌పూర్ జిల్లాలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. మట్టిపెల్లలు పడి ముగ్గురు కార్మికులు మృత్యువాతపడ్డారు. బావిలో పూడిక తీస్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ గౌరవ్ కుమార్ మాట్లాడుతూ… రెండు మృతదేహాలను గుర్తించామని, మూడవ దానికోసం గాలిస్తున్నామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News